సహాలా వేదికగానే హోటళ్ళ బుకింగ్
- April 22, 2021మస్కట్: సహాలా ద్వారా హోటళ్ళను బుక్ చేసుకోనివారు, ఇతర మార్గాల్లో బుక్ చేసుకుంటే అది చెల్లుబాటు కాదని అథారిటీస్ చెబుతున్నాయి. గవర్నమెంట్ కమ్యూనికేషన్ సెంటర్ ఈ మేరకు స్పష్టతనిచ్చింది. విదేశాల నుంచి వస్తోన్న ప్రయాణీకులు సహాలా ద్వారా హోటళ్ళను బుక్ చేసుకోవాల్సి వుంటుంది. 19 నుంచి 27 ఏప్రిల్ వరకు సహాలా ద్వారా రిజిస్ట్రేషన్లు చేసుకోవాల్సిందిగా ప్రయాణీకులకు సూచిస్తున్నారు. ఇప్పటికే వేరే వేదికలపై బుక్ చేసుకున్నవారికి ఏప్రిల్ 27 తెల్లవారు ఝామున 12 గంటలతో బుకింగులు రద్దవుతాయి. కాబట్టి, వాళ్ళంతా సహాలాపై రిజిస్ట్రేషన్ కొత్తగా చేసుకోవాలి.
తాజా వార్తలు
- తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు
- హైదారాబాద్ చేరుకున్న ఉపరాష్ట్రపతి..స్వాగతం పలికిన మంత్రి పొన్నం
- ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం..మంటల్లో చిక్కుకున్న దాదాపు 50 మంది కార్మికులు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో కొనసాగుతున్న విచారణ: సీపీ శ్రీనివాస్ రెడ్డి
- డ్రైవింగ్ లైసెన్స్ కోసం లంచం.. 8మంది ప్రవాసులకు జైలుశిక్ష
- దుబాయ్ గ్లోబల్ విలేజ్ పొడిగింపు
- బహ్రెయిన్ లో ప్రతి చిన్నారికి నెలకు BD20..!
- ఎగిరే వాహనాల కోసం ‘వెర్టిపోర్ట్’కు ఆమోదం
- ప్రపంచంలోనే అతిపెద్ద యానిమల్ సెంటర్ ప్రారంభం
- టీడీపీ అభ్యర్థి టీ.జీ.భరత్ నామినేషన్ దాఖలు