త్వరలో వినాయక్ నిర్మాత గా...
- March 03, 2016
టాలీవుడ్ హీరోలతో పాటు సాంకేతిక నిపుణులు కూడా ఆర్థికంగా స్థిరపడటానికి అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు ఇప్పటికే స్టార్ హీరోలందరూ నిర్మాణ రంగంపై దృష్టి పెట్టగా, సుకుమార్, పూరిజగన్నాథ్ లాంటి దర్శకులు కూడా నిర్మాతలుగా మారారు. ఇప్పుడు అదే బాటలో మరో స్టార్ డైరెక్టర్ కూడా నడవడానికి రెడీ అవుతున్నాడు. ఆది సినిమాతో డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చి తరువాత స్టార్ హీరోలందరితో సినిమాలు చేసిన వినాయక్ త్వరలోనే ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించనున్నాడట.అఖిల్ సినిమా రిజల్ట్ తో ఢీలా పడ్డ వినాయక్ ప్రస్తుతం, చిరు రీ ఎంట్రీ సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తరువాత తన సొంతం నిర్మాణ సంస్థ ద్వారా లో బడ్జెట్ సినిమాలను తెరకెక్కించే ఆలోచనలో ఉన్నాడు.ఇప్పటి వరకు అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ లేకపోయినా త్వరలోనే వినాయక్ నిర్మాత గా మారే అవకాశం మాత్రం ఉందన్న టాక్ వినిపిస్తోంది
తాజా వార్తలు
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!







