బస్సుల తయారీ ప్లాంట్ నుంచి ప్రొడక్షన్ త్వరలో ప్రారంభం
- April 24, 2021
మస్కట్: దుక్మ్ ఎకనమిక్ జోన్ నుంచి తయారైన తొలి లోకల్ బస్ త్వరలో బయటకు రానుంది. ఏడాదికి 500 బస్సులు తయారు చేసే సామర్థ్యం గలిగిన ప్లాంట్, ప్రొడక్షన్ ప్రారంభించింది. విడి భాగాల్ని సమీకరించేందుకోసం దుక్మ్ పోర్ట్ అలాగే పలు ఇతర పోర్టుల్ని సదరు సంస్థ వినియోగించుకుంటోంది. కర్వా మోటర్స్, తొలి బస్సుని తమ ఫ్యాక్టరీలో తయారు చేస్తోంది. ఒమన్ ఇన్వెస్టిమెంట్ అథారిటీ 30 శాతం షేర్ కలిగి వుంది. ఖతార్ రవాణా సంస్థ 70 శాతం షేర్ కలిగి వుంది ఈ ప్రాజెక్టులో.
తాజా వార్తలు
- 10 వేలకు పైగా విమాన సర్వీసులు నిలిపివేత
- ఇరాన్లో భారతీయులకు కేంద్రం అత్యవసర అలర్ట్..
- చమురు నిల్వలకు నెలవైన ఖర్గ్ ద్వీపం పై అమెరికా దాడులు
- అస్సాం, కేరళం, పుదుచ్చేరిలో ముగిసిన ఎన్నికల ప్రచారం
- నకిలీ కరెన్సీ కలిగి ఉన్నందుకు 3 ఏళ్ల జైలు శిక్ష..!!
- పాస్పోర్ట్ సేవలు వేగవంతం..కాజ్వే వద్ద సిబ్బందికి ఎలక్ట్రిక్ స్కూటర్లు..!!
- యుద్ధ నివారణకు ప్రయత్నించినా..గల్ఫ్ దేశాల పై ఇరాన్ దాడి చేసింది..!!
- ఒమన్లో వైమానిక కార్యకలాపాలను నివేదించాలని ప్రజలకు విజ్ఞప్తి..!!
- హకీమ్ డిజిటల్ ప్లాట్ఫామ్..తగ్గిన వెయిటింగ్ టైమ్: QRCS
- సంతానశెల్వానికి ఏడాదిపాటు సాలరీ చెల్లించనున్న 'అల్ థికా గ్రూప్'..!!









