బస్సుల తయారీ ప్లాంట్ నుంచి ప్రొడక్షన్ త్వరలో ప్రారంభం

- April 24, 2021 , by Maagulf
బస్సుల తయారీ ప్లాంట్ నుంచి ప్రొడక్షన్ త్వరలో ప్రారంభం

మస్కట్: దుక్మ్ ఎకనమిక్ జోన్ నుంచి తయారైన తొలి లోకల్ బస్ త్వరలో బయటకు రానుంది. ఏడాదికి 500 బస్సులు తయారు చేసే సామర్థ్యం గలిగిన ప్లాంట్, ప్రొడక్షన్ ప్రారంభించింది. విడి భాగాల్ని సమీకరించేందుకోసం దుక్మ్ పోర్ట్ అలాగే పలు ఇతర పోర్టుల్ని సదరు సంస్థ వినియోగించుకుంటోంది. కర్వా మోటర్స్, తొలి బస్సుని తమ ఫ్యాక్టరీలో తయారు చేస్తోంది. ఒమన్ ఇన్వెస్టిమెంట్ అథారిటీ 30 శాతం షేర్ కలిగి వుంది. ఖతార్ రవాణా సంస్థ 70 శాతం షేర్ కలిగి వుంది ఈ ప్రాజెక్టులో.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com