డ్రగ్ స్మగ్లింగ్: లెబనీస్ పండ్లు, కూరగాయలపై సౌదీ అరేబియా నిషేధం
- April 24, 2021
సౌదీ: సౌదీ అరేబియా, లెబనీస్ పండ్లు అలాగే కూరగాయలపై నిషేధం విధించింది. బీచట్ నుంచి డ్రగ్ స్మగ్లింగ్ ఎక్కువగా జరుగుతుండడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారు. 5 మిలియన్ కాప్టగాన్ పిల్స్, లెబనాన్ నుంచి వచ్చిన పండ్లలో పెట్టి స్మగ్లింగ్ చేస్తుండగా కస్టమ్స్ అధికారులు వాటిని పట్టుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ నిషేధం తెరపైకొచ్చింది. లెబనీస్ అథారిటీస్, సరైన చర్యలు చేపట్టేదాకా ఈ బ్యాన్ కొసాగుతుంది.
తాజా వార్తలు
- దుస్తులలో 3 కిలోలకు పైగా నార్కోటిక్స్..!!
- సౌదీలో నవంబర్ 25 నుండి ఫ్యామిలీ బీచ్ స్పోర్ట్స్ ఫెస్టివల్..!!
- ఒక నెల స్కూళ్లకు సెలవులు..పీక్ ట్రావెల్ సీజన్..!!
- కువైట్ లో ఎయిర్ లైన్ సహా 8 ట్రావెల్ ఆఫీసులకు ఫైన్స్..!!
- మీడియాలో అభ్యంతరకర ప్రకటనలు..వ్యక్తి అరెస్టు..!!
- ఒమన్ లో సాంస్కృతిక వీసా..ఎవరికిస్తారంటే?
- మీ బ్యాంక్ వెబ్సైట్ అడ్రస్ మారింది.. ఇకపై .com, .co.in ఉండవు
- విశాఖపట్నం కంటే ముందే ఏపి కి భారీ పెట్టుబడులు
- AI చాట్బాట్ ద్వారా క్షణాల్లో టిటిడి సకల సమాచారం
- వాహనాలను ఢీకొన్న ట్రక్కు..8 మంది సజీవ దహనం







