కరోనా ఆసుపత్రిలో అగ్నిప్రమాదం...27 మంది మృతి
- April 25, 2021
ఇరాక్: ప్రపంచదేశాల్లో కరోనా మహమ్మారి భయం ఇంకా తొలగిపోలేదు.ఒకవైపు కరోనా భయపెడుతుంటే మరోవైపు కరోనా ఆసుపత్రుల్లో అగ్నిప్రమాదాలు మరింత భయపెడుతున్నాయి.ఇరాక్ రాజధాని బాగ్దాద్ లోని ఇబ్న్ అల్ ఖతీబ్ కరోనా ఆసుపత్రిలోని ఐసీయూ యూనిట్ లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.ఆదివారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది.ఈ ప్రమాదంలో 27 మంది కరోనా రోగులు అగ్నికి ఆహుతి కాగా, 46 మందికి పైగా గాయాలయ్యాయి.అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు.
తాజా వార్తలు
- ఫోన్పే చేసేవారికి బిగ్ అలర్ట్..
- శ్రీవారిని దర్శించుకున్న మారిషస్ దేశ ప్రధాని
- కరీంనగర్ పాస్పోర్ట్ కార్యాలయానికి నూతన రూపం
- భద్రతా సహకారంపై సౌదీ, కువైట్ చర్చలు..!!
- ఖతార్ లో వర్క్ బ్యాన్ తొలగింపు..!!
- ఆన్లైన్ ద్వారా పిల్లలపై లైంగిక వేధింపులు..8మంది అరెస్టు..!!
- ఆషెల్ సాలరీ ట్రాన్స్ ఫర్ పై చర్చించిన PAM, బ్యాంకులు..!!
- అమానా హెల్త్ కేర్ ఫెసిలిటీని సందర్శించిన NHRA చీఫ్..!!
- ఘాలా వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- WhatsApp ద్వారా ఆధార్ కార్డు డౌన్లోడ్ చేయడం