బహ్రెయిన్లో మరో 2 మసీదుల మూసివేత
- April 25, 2021
బహ్రెయిన్: కోవిడ్ నిబంధనలు పాటించటంలో విఫలమవటంతో మరొ రెండు మసీదులను తాత్కాలికంగా మూసివేతస్తున్నట్లు బహ్రెయిన్ ఇస్లామిక్ వ్యవహారాలు, దేవాదాయ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. సౌతర్న్, నార్తర్న్ గవర్నరేట్లలోని రెండు మసీదుల్లో నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు గుర్తించామన్నారు అధికారులు. కరోనావైరస్ పై పోరాడుతున్న జాతీయ టాస్క్ ఫోర్స్ ను సంప్రదించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నామని, ఇన్ఫెక్షన్ బారిన పడిన వారిని గుర్తించేందుకు ఇప్పటికే సంబంధిత బృందాలు ఆయా ప్రాంతానికి వెళ్లాయని వివరించారు. శానిటైజ్ చేసి ఓ వారం రోజుల తర్వాత మళ్లీ మసీదుల్లో ప్రార్ధనలకు అనుమతి ఇవ్వనున్నట్లు వెల్లడించారు.
తాజా వార్తలు
- యూఏఈ అధ్యక్షుడితో భేటీ అయిన కువైట్ విదేశాంగ మంత్రి
- ఏపీ రాజధానిగా అమరావతి ఖరారు..కేంద్రం అధికారిక గెజిట్ విడుదల
- ఒక్క రాత్రిలోనే తుడిచిపెట్టేస్తాం: డోనాల్డ్ ట్రంప్
- విశాఖలో డేటా సెంటర్ శంకుస్థాపనకు ముహూర్తం ఫిక్స్
- ఏపీలో విచిత్ర వాతవరణం: మండుతున్న ఎండలు.. కురుస్తున్న వర్షాలు
- ఆదిలాబాద్ ఎయిర్పోర్టుకు ముహూర్తం ఫిక్స్
- ఒకే ఫోన్ కాల్తో BD1,030 కోల్పోయిన మహిళ..!!
- వెబ్సైట్ల విశ్వసనీయత పై SDAIA కీలక సూచనలు..!!
- దుబాయ్-షార్జా-అజ్మాన్ మధ్య కొత్త ట్రాన్స్ పోర్ట్ ప్రణాళిక..!!
- హోర్ముజ్ రాకపోకల పై ఒమన్, ఇరాన్ చర్చలు..!!









