బహ్రెయిన్లో మరో 2 మసీదుల మూసివేత
- April 25, 2021
బహ్రెయిన్: కోవిడ్ నిబంధనలు పాటించటంలో విఫలమవటంతో మరొ రెండు మసీదులను తాత్కాలికంగా మూసివేతస్తున్నట్లు బహ్రెయిన్ ఇస్లామిక్ వ్యవహారాలు, దేవాదాయ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. సౌతర్న్, నార్తర్న్ గవర్నరేట్లలోని రెండు మసీదుల్లో నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు గుర్తించామన్నారు అధికారులు. కరోనావైరస్ పై పోరాడుతున్న జాతీయ టాస్క్ ఫోర్స్ ను సంప్రదించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నామని, ఇన్ఫెక్షన్ బారిన పడిన వారిని గుర్తించేందుకు ఇప్పటికే సంబంధిత బృందాలు ఆయా ప్రాంతానికి వెళ్లాయని వివరించారు. శానిటైజ్ చేసి ఓ వారం రోజుల తర్వాత మళ్లీ మసీదుల్లో ప్రార్ధనలకు అనుమతి ఇవ్వనున్నట్లు వెల్లడించారు.
తాజా వార్తలు
- $1 మిలియన్ గెలిచిన భారతీయ ప్రవాసుడు..!!
- వైరల్ స్టంట్స్.. డ్రైవర్ అరెస్టు..వెహికిల్ సీజ్..!!
- కువైట్ లో మార్చి 15 నుండి క్యాంపింగ్ సీజన్ ప్రారంభం..!!
- 100 మిలియన్లు దాటిన బస్సు ప్రయాణికుల సంఖ్య..!!
- ఖతార్లో ఐదు రిజర్వాయర్ల నిర్మాణం పూర్తి..!!
- ఫేక్ కరెన్సీ..ఇద్దరు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- విశాఖలో పలు ప్రొజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన
- డిసెంబర్ 6న దేశంలో పలు చోట్ల పేలుళ్లకు ప్లాన్
- ప్రపంచ మార్కెట్లో ప్రవేశించడానికి ఏపీ గేట్ వేగా ఉంటుంది: సీఎం చంద్రబాబు
- విద్యార్థులకు గుడ్ న్యూస్..స్కూళ్లలోనే ఆధార్ అప్డేట్







