మహారాష్ట్ర కరోనా అప్డేట్
- April 25, 2021
ముంబై: మహారాష్ట్రలో కరోనా సెకండ్ వేవ్ కల్లోలం కొనసాగుతూనే ఉంది.కొత్త పాజిటివ్ కేసులతో పాటు.. మృతుల సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది.తాజా కోవిడ్ బులెటిన్ ప్రకారం.. మహారాష్ట్రలో గత 24 గంటల్లో 66,191 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 832 మంది మృతిచెందారు.ఇదే సమయంలో.. పూర్తిస్థాయిలో కోలుకున్నవారి సంఖ్య కూడా భారీగానే ఉంది.. 24 గంటల్లో 61,450 మంది కోలుకున్నట్టు బులెటిన్లో పేర్కొంది సర్కార్.. దీంతో.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 42,95,027కు చేరుకోగా.. ఇప్పటి వరకు కోలుకున్నవారి సంఖ్య 35,30,060కు చేరింది.. మరోవైపు 6,98,354 యాక్టివ్ కేసులు ఉండగా.. మృతుల సంఖ్య 64,760కు పెరిగింది.
తాజా వార్తలు
- యూఏఈ అధ్యక్షుడితో భేటీ అయిన కువైట్ విదేశాంగ మంత్రి
- ఏపీ రాజధానిగా అమరావతి ఖరారు..కేంద్రం అధికారిక గెజిట్ విడుదల
- ఒక్క రాత్రిలోనే తుడిచిపెట్టేస్తాం: డోనాల్డ్ ట్రంప్
- విశాఖలో డేటా సెంటర్ శంకుస్థాపనకు ముహూర్తం ఫిక్స్
- ఏపీలో విచిత్ర వాతవరణం: మండుతున్న ఎండలు.. కురుస్తున్న వర్షాలు
- ఆదిలాబాద్ ఎయిర్పోర్టుకు ముహూర్తం ఫిక్స్
- ఒకే ఫోన్ కాల్తో BD1,030 కోల్పోయిన మహిళ..!!
- వెబ్సైట్ల విశ్వసనీయత పై SDAIA కీలక సూచనలు..!!
- దుబాయ్-షార్జా-అజ్మాన్ మధ్య కొత్త ట్రాన్స్ పోర్ట్ ప్రణాళిక..!!
- హోర్ముజ్ రాకపోకల పై ఒమన్, ఇరాన్ చర్చలు..!!









