మహారాష్ట్ర కరోనా అప్డేట్
- April 25, 2021
ముంబై: మహారాష్ట్రలో కరోనా సెకండ్ వేవ్ కల్లోలం కొనసాగుతూనే ఉంది.కొత్త పాజిటివ్ కేసులతో పాటు.. మృతుల సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది.తాజా కోవిడ్ బులెటిన్ ప్రకారం.. మహారాష్ట్రలో గత 24 గంటల్లో 66,191 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 832 మంది మృతిచెందారు.ఇదే సమయంలో.. పూర్తిస్థాయిలో కోలుకున్నవారి సంఖ్య కూడా భారీగానే ఉంది.. 24 గంటల్లో 61,450 మంది కోలుకున్నట్టు బులెటిన్లో పేర్కొంది సర్కార్.. దీంతో.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 42,95,027కు చేరుకోగా.. ఇప్పటి వరకు కోలుకున్నవారి సంఖ్య 35,30,060కు చేరింది.. మరోవైపు 6,98,354 యాక్టివ్ కేసులు ఉండగా.. మృతుల సంఖ్య 64,760కు పెరిగింది.
తాజా వార్తలు
- భారత చిన్నారుల విద్య కోసం జీవితాన్ని అంకితం చేసిన శాండ్రా
- శ్రీవారి భక్తులకు అలర్ట్..ఆగస్టు 1 నుండి పుష్కరిణి మూసివేత!
- విద్యాసంస్థల్లో డ్రగ్స్ నిర్మూలనకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- గోవాలో జూలై 25–27 వరకు ‘యూత్ ఐకానిక్ ఎంటర్ప్రెన్యూర్స్ సమ్మిట్–2026’
- ఎన్ఆర్ఐ సర్టిఫికెట్ల కోసం అత్యవసర సేవలు.. దుబాయ్లోని భారత కాన్సులేట్ కీలక ప్రకటన..!!
- ఖతార్లో మరో మూడు సంవత్సరాల పాటు ONE ఛాంపియన్షిప్ పోటీలు..!!
- షైఖ్ ఇసా బిన్ సల్మాన్ బ్రిడ్జిపై రాకపోకలపై ఆంక్షలు..!!
- సముద్ర భద్రత, నౌకాయాన స్వేచ్ఛకు ఒమాన్ మద్దతు..!!
- సౌదీలో కొత్త జనరల్ ఎడ్యుకేషన్ చట్టానికి ఆమోదం..!!
- సౌదీలో సాటా నైట్ క్రికెట్ టోర్నమెంట్ ఘన విజయం..







