మహారాష్ట్ర కరోనా అప్డేట్

- April 25, 2021 , by Maagulf
మహారాష్ట్ర కరోనా అప్డేట్

ముంబై: మ‌హారాష్ట్ర‌లో క‌రోనా సెకండ్ వేవ్ క‌ల్లోలం కొన‌సాగుతూనే ఉంది.కొత్త పాజిటివ్ కేసుల‌తో పాటు.. మృతుల సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది.తాజా కోవిడ్ బులెటిన్ ప్ర‌కారం.. మ‌హారాష్ట్రలో గ‌త 24 గంట‌ల్లో 66,191 పాజిటివ్ కేసులు న‌మోదు కాగా.. 832 మంది మృతిచెందారు.ఇదే స‌మ‌యంలో.. పూర్తిస్థాయిలో కోలుకున్న‌వారి సంఖ్య కూడా భారీగానే ఉంది.. 24 గంట‌ల్లో 61,450 మంది కోలుకున్న‌ట్టు బులెటిన్‌లో పేర్కొంది స‌ర్కార్.. దీంతో.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య‌ 42,95,027కు చేరుకోగా.. ఇప్ప‌టి వ‌ర‌కు కోలుకున్న‌వారి సంఖ్య 35,30,060కు చేరింది.. మ‌రోవైపు 6,98,354 యాక్టివ్ కేసులు ఉండ‌గా.. మృతుల సంఖ్య 64,760కు పెరిగింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com