వేధింపులపై మొబైల్ యాప్
- April 26, 2021
యూఏఈ: షమ్షా అనే బ్రహెయిన్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్, వేధింపులకు గురయ్యేవారికోసం ప్రత్యేక యాప్ అందుబాటులోకి తీసుకురానుంది. 2021 మూడో త్రైమాసికంలో ఈ యాప్ అందుబాటులోకి వస్తుంది.జిసిసి దేశాల్లో ఎక్కడైనా డొమెస్టిక్ వేధింపులుంటే, బాధితులు ఈ యాప్ ద్వారా తెలియజేయవచ్చు.ప్రత్యేకించి మహిళలకు ఈ యాప్ ఎంతగానో ఉపకరిస్తుంది. షమ్షా ఫౌండర్ మరియు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మేరీ జస్టిన్ టాడ్ ఈ వివరాలు వెల్లడించారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల