హైదరాబాద్ చేరుకున్న మొదటి ఆక్సిజన్ రైలు

- May 02, 2021 , by Maagulf
హైదరాబాద్ చేరుకున్న మొదటి ఆక్సిజన్ రైలు

హైదరాబాద్: కరోనా వల్ల ఆక్సిజన్ కొరత రాకుండా ఉండడానికి తెలంగాణకు మొదటి ఆక్సిజన్ రైలు చేరుకుంది.ఈ రైలు ఒడిశాలోని అంగుల్ కేంద్రం నుంచి రెండు రోజుల క్రితం బయలుదేరింది.సనత్‌నగర్ రైల్వే స్టేషన్ కి చేరుకున్న ఆక్సిజన్ రైలుకు రైల్వే అధికారులు స్వాగతం పలికారు.ఒడిశాలోని అంగుల్ నుంచి హైదరాబాద్ సనత్ నగర్‌కు గూడ్సు రైలులో ఐదు ఆక్సిజన్ సిలెండర్ లారీలు చేరుకున్నాయి.సుమారు 30 గంటల్లో 1500 కిలోమీటర్లు ప్రయాణించి ఈ రైలు నగరాన్ని చేరింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com