ఈద్ సెలవుల్ని ప్రకటించిన యూఏఈ
- May 04, 2021
యూఏఈ: ఏప్రిల్ 13న ప్రారంభమైన రమదాన్ ముగియనున్నందున ఈద్ సెలవులను ప్రకటించింది యూఏఈ ప్రభుత్వం. ఈద్ సెలవులు మే 11 మంగళవారం నుంచి ప్రారంభయి, శనిరవారంతో మే 15 ముగుస్తాయి. అయితే, రమదాన్ 29 రోజులు ఉన్నట్లయితే, సెలవులు మంగళవారం (మే 11) నుండి శుక్రవారం (మే 14) వరకు ఉంటాయి ..పనులు శనివారం (మే 15) నుండి పునఃప్రారంభమవుతాయి. రమదాన్ 30 రోజులు ఉన్నట్లయితే, సెలవులు మంగళవారం (మే 11) నుండి శనివారం (మే 15) వరకు సెలవలు ఉంటాయి ..పనులు ఆదివారం (మే 16) నుండి పునఃప్రారంభమవుతాయి.
గమనిక: ప్రైవేట్ రంగ ఉద్యోగులకు శనివారం సెలవు వారివారి కంపెనీల యాజమాన్యం పై ఆధారితం..
తాజా వార్తలు
- కాంగ్రెస్ ‘ఓట్ చోరీ’ నిరసన పై దేశవ్యాప్తంగా ఉత్కంఠ
- నమ్మకం, అభివృద్ధి ద్వారానే శాశ్వత శాంతి..!!
- దుబాయ్లో తగ్గిన నేరాల రేటు..ఎకానమీ హైక్..!!
- గ్లోబల్ పాస్పోర్ట్ పవర్ ర్యాంక్ 2025: యూఏఈ టాప్..ఖతార్ స్ట్రాంగ్..!!
- కువైట్ లో అత్యధికంగా 24.3 మి.మీ వర్షపాతం..!!
- ధురంధర్ కు గల్ఫ్ దేశాలలో అనుమతి నిరాకరణ..!!
- వింటర్ మాటున దాగిఉన్న ప్రమాదం..హెచ్చరికలు జారీ..!!
- IPL 2026 వేలంలో ఏ దేశం ఆటగాళ్లు ఎక్కువ?
- మెస్సీ టూర్.. కుర్చీలు, బాటిళ్లు విసిరేసి అభిమానులు రచ్చరచ్చ..
- డిసెంబర్ 31నే జనవరి పెన్షన్ పంపిణి







