తొలగింపు నుంచి 16,000 మంది ఒమనీయులకి ఊరటనిచ్చిన మినిస్ట్రీ
- May 04, 2021ఒమన్: 90కి పైగా కంపెనీలతో చర్చించి 16,000 మందికి పైగా ఒమనీ కార్మికులకి తొలగింపు నుంచి ఊరట కలిగించినట్లు మినిస్ట్రీ ఆఫ్ లేబర్ వెల్లడించింది. మినిస్ట్రీ విడుదల చేసిన తొలి త్రైమాసిక రిపోర్టులో ఈ వివరాలున్నాయి. 21,000 మందికి పైగా ఒమనీయులు తమ ఉద్యోగాల్ని నిలుపుకోగలిగారు.వేతనాల్లో తగ్గింపులు, తొలగింపుల నుంచి వీరంతా ఉపశమనం పొందారు. 58 సంస్థలతో చర్చించి 16,671 మందికి ఊరట కలిగించగా, 15,386 మంది తిరిగి తమ ఉద్యోగాలు పొందగలిగారు. వేతనాల తగ్గింపు విషయమై 33 సంస్థలతో చర్చించి 9,212 మంది ఒమనీ కార్మికులకు ఊరట కలిగించారు. అందులో 6,142 మంది సేలరీ తగ్గింపు నుంచి ఉపశమనం పొందారు. జాబ్ సెక్యూరిటీ విధానం ద్వారా 5,711 మంది వర్కర్లు మేలు పొందారు.
తాజా వార్తలు
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి