రమదాన్ సీజన్ నేపథ్యంలో హోటల్ సెక్టార్, ఉమ్రా అనుమతులు జారీ చేసేందుకు అనుమతి
- May 04, 2021జెడ్డా: కరోనా నేపథ్యంలో తీవ్రంగా దెబ్బ తిన్నహోటల్ రంగానికి ఊతమిచ్చేలా మినిస్ట్రీ ఆఫ్ హజ్ మరియు ఉమ్రా కీలక నిర్ణయం తీసుకుంది. పవిత్ర గ్రాండ్ మసీదు చుట్టూ వున్న హోటళ్ళు ఉమ్రా అనుమతులు మంజూరు చేసేందుకు వీలుగా మినిస్ట్రీ నిర్ణయం తీసుకుంది. సౌదీ అథారిటీ ఫర్ డేటా అండ్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, మినిస్ట్రీ ఆఫ్ హజ్ మరియు ఉమ్రా సంయుక్తంగా ఈత్మార్నా మరియు తవక్కల్నా అప్లికేషన్ల ద్వారా హెల్త్ ప్రోటోకాల్స్ అమలయ్యేలా చేస్తున్నాయి. కాగా, 1,800 హోటళ్ళు, 250,000 హౌసింగ్ యూనిట్స్ మ్కాలో ఉమ్రా యాత్రీకుల కోసం సంసిద్ధంగా వున్నాయి.
తాజా వార్తలు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!
- సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- దుబాయ్లో AI క్యాంపస్ మొదటి దశ ప్రారంభం
- కోల్డ్ కాలింగ్ కోసం రూల్స్, ఫైన్ సెట్
- అంతర్జాతీయ కాల్స్ పట్ల జాగ్రత్త..అథారిటీ హెచ్చరిక
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..