సల్మానియాలో ఇంటిగ్రేటెడ్ యూనిట్ ద్వారా కోవిడ్ 19పై పోరాటం
- May 05, 2021
మనామా: సుప్రీం కౌన్సిల్ ఆఫ్ హెల్త్ ఛైర్మన్ అలాగే నేషనల్ మెడికల్ టాస్క్ ఫోర్స్ - కరోనా వైరస్, లెఫ్టినెంట్ జనరల్ డాక్టర్ షేక్ మొహమ్మద్ బిన్ అబ్దుల్లా అల్ ఖలీఫా, కోవిడ్ 19 బాధితులకు ఇంటిగ్రేటెడ్ వైద్య చికిత్స అందించే ప్రత్యేక యూనిట్, సల్మానియా మెడికల్ కాంప్లెక్సులో ప్రారంభించారు. కింగ్ హమాద్ బిన్ ఇసా అల్ ఖలీఫా అలాగే ప్రిన్స్ సల్మాన్ బిన్ హమాద్ అల్ ఖలీఫా సహాయ సహకారాలతో మెరుగైన వైద్య సౌకర్యాల్ని కల్పిస్తున్నట్లు తెలిపారు. ఐసోలేషన్, చికిత్స వంటి అంశాలకు సంబంధించి మెరుగైన సౌకర్యాలు ఇక్కడ పొందుపరిచారు. ప్రస్తుతం 59 శాతం ఆక్యుపెన్సీ వుందనీ, పరిస్థితి అదుపులోనే వుందని ఆయన వివరించారు.
తాజా వార్తలు
- వెనిజులాలో భూకంపాల విధ్వంసం..మృతుల సంఖ్య 1,430కు చేరిక
- కరీంనగర్లో తొలి స్పేస్ ల్యాబ్ ప్రారంభించిన పారమిత హెరిటేజ్ పాఠశాల
- వాహనాల నిర్వహణను నిర్లక్ష్యం చేయొద్దు..దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్మికుల భద్రతకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం
- సౌదీ అరేబియాకు వెళ్లే ప్రయాణికులకు బంగారం పై కొత్త నిబంధనలు
- కువైట్లో అతిపెద్ద వలస కార్మిక వర్గంగా భారతీయులు..!!
- హోర్ముజ్ లో నౌకాయాన స్వేచ్ఛపై సౌదీతో ఒమన్ చర్చలు..!!
- మరో 8మంది భారతీయుల మృతదేహాలు స్వదేశానికి తరలింపు..!!
- యూఏఈ మీడియేషన్ విజయాన్ని స్వాగతించిన బహ్రెయిన్..!!
- వెనిజులాకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల తక్షణ సహాయం..!!







