సల్మానియాలో ఇంటిగ్రేటెడ్ యూనిట్ ద్వారా కోవిడ్ 19పై పోరాటం
- May 05, 2021
మనామా: సుప్రీం కౌన్సిల్ ఆఫ్ హెల్త్ ఛైర్మన్ అలాగే నేషనల్ మెడికల్ టాస్క్ ఫోర్స్ - కరోనా వైరస్, లెఫ్టినెంట్ జనరల్ డాక్టర్ షేక్ మొహమ్మద్ బిన్ అబ్దుల్లా అల్ ఖలీఫా, కోవిడ్ 19 బాధితులకు ఇంటిగ్రేటెడ్ వైద్య చికిత్స అందించే ప్రత్యేక యూనిట్, సల్మానియా మెడికల్ కాంప్లెక్సులో ప్రారంభించారు. కింగ్ హమాద్ బిన్ ఇసా అల్ ఖలీఫా అలాగే ప్రిన్స్ సల్మాన్ బిన్ హమాద్ అల్ ఖలీఫా సహాయ సహకారాలతో మెరుగైన వైద్య సౌకర్యాల్ని కల్పిస్తున్నట్లు తెలిపారు. ఐసోలేషన్, చికిత్స వంటి అంశాలకు సంబంధించి మెరుగైన సౌకర్యాలు ఇక్కడ పొందుపరిచారు. ప్రస్తుతం 59 శాతం ఆక్యుపెన్సీ వుందనీ, పరిస్థితి అదుపులోనే వుందని ఆయన వివరించారు.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









