సల్మానియాలో ఇంటిగ్రేటెడ్ యూనిట్ ద్వారా కోవిడ్ 19పై పోరాటం
- May 05, 2021మనామా: సుప్రీం కౌన్సిల్ ఆఫ్ హెల్త్ ఛైర్మన్ అలాగే నేషనల్ మెడికల్ టాస్క్ ఫోర్స్ - కరోనా వైరస్, లెఫ్టినెంట్ జనరల్ డాక్టర్ షేక్ మొహమ్మద్ బిన్ అబ్దుల్లా అల్ ఖలీఫా, కోవిడ్ 19 బాధితులకు ఇంటిగ్రేటెడ్ వైద్య చికిత్స అందించే ప్రత్యేక యూనిట్, సల్మానియా మెడికల్ కాంప్లెక్సులో ప్రారంభించారు. కింగ్ హమాద్ బిన్ ఇసా అల్ ఖలీఫా అలాగే ప్రిన్స్ సల్మాన్ బిన్ హమాద్ అల్ ఖలీఫా సహాయ సహకారాలతో మెరుగైన వైద్య సౌకర్యాల్ని కల్పిస్తున్నట్లు తెలిపారు. ఐసోలేషన్, చికిత్స వంటి అంశాలకు సంబంధించి మెరుగైన సౌకర్యాలు ఇక్కడ పొందుపరిచారు. ప్రస్తుతం 59 శాతం ఆక్యుపెన్సీ వుందనీ, పరిస్థితి అదుపులోనే వుందని ఆయన వివరించారు.
తాజా వార్తలు
- శంషాబాద్ విమానాశ్రయం వద్ద బోనులో చిక్కిన చిరుత
- హైదరాబాద్ లోని OYO హోటల్ లో భారీ అగ్ని ప్రమాదం
- యూఏఈ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు..అలెర్ట్ జారీ
- యూఏఈ అధ్యక్షుడికి సంతాపాన్ని తెలిపిన సుల్తాన్
- కువైట్ వెదర్ రిపోర్ట్.. వీకెండ్ లి మిశ్రమ వాతావరణం
- నాన్-అయోనైజింగ్ రేడియేషన్ స్థాయిలను తెలిపే ప్లాట్ఫారమ్ ప్రారంభం
- దుబాయ్లో కలరా కేసులు నమోదుపై అధికారుల క్లారిటీ
- హజ్ 2024..నుసుక్ యాత్రికుల కార్డు ఆవిష్కరణ
- ఏప్రిల్ లో 20 వేల మందిని తీసేసిన టెక్ దిగ్గజాలు..!
- ఏపీ: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్..