వ్యాక్సినేషన్ డిమాండ్ రెండింతలు
- May 05, 2021
కువైట్ సిటీ: ప్రధాన కేంద్రంలో వ్యాక్సినేషన్ డిమాండ్ రెండింతలు పెరిగింది. వ్యాక్సినేషన్ పొందితే తప్ప పౌరులు, వారి ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్ అలాగే డొమెస్టిక్ వర్కర్లు ప్రయాణాలు చేయడానికి వీల్లేదనే నిబంధన తీసుకురావడంతో ఈ డిమాండ్ పెరిగింది. వ్యాక్సినేషన్ ప్రధాన కేంద్రం వద్ద పెద్ద సంఖ్యలో జనం వ్యాక్సినేషన్ కోసం ఎదురుచూస్తున్నారు. కేవలం గంటల వ్యవధిలోనే వాలాదిమందికి ఫైజర్ వ్యాక్సిన్ అందిస్తున్నట్లు చెప్పారు ఓ అధికారి.
తాజా వార్తలు
- వెనిజులాలో భూకంపాల విధ్వంసం..మృతుల సంఖ్య 1,430కు చేరిక
- కరీంనగర్లో తొలి స్పేస్ ల్యాబ్ ప్రారంభించిన పారమిత హెరిటేజ్ పాఠశాల
- వాహనాల నిర్వహణను నిర్లక్ష్యం చేయొద్దు..దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్మికుల భద్రతకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం
- సౌదీ అరేబియాకు వెళ్లే ప్రయాణికులకు బంగారం పై కొత్త నిబంధనలు
- కువైట్లో అతిపెద్ద వలస కార్మిక వర్గంగా భారతీయులు..!!
- హోర్ముజ్ లో నౌకాయాన స్వేచ్ఛపై సౌదీతో ఒమన్ చర్చలు..!!
- మరో 8మంది భారతీయుల మృతదేహాలు స్వదేశానికి తరలింపు..!!
- యూఏఈ మీడియేషన్ విజయాన్ని స్వాగతించిన బహ్రెయిన్..!!
- వెనిజులాకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల తక్షణ సహాయం..!!







