వ్యాక్సినేషన్ డిమాండ్ రెండింతలు
- May 05, 2021
కువైట్ సిటీ: ప్రధాన కేంద్రంలో వ్యాక్సినేషన్ డిమాండ్ రెండింతలు పెరిగింది. వ్యాక్సినేషన్ పొందితే తప్ప పౌరులు, వారి ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్ అలాగే డొమెస్టిక్ వర్కర్లు ప్రయాణాలు చేయడానికి వీల్లేదనే నిబంధన తీసుకురావడంతో ఈ డిమాండ్ పెరిగింది. వ్యాక్సినేషన్ ప్రధాన కేంద్రం వద్ద పెద్ద సంఖ్యలో జనం వ్యాక్సినేషన్ కోసం ఎదురుచూస్తున్నారు. కేవలం గంటల వ్యవధిలోనే వాలాదిమందికి ఫైజర్ వ్యాక్సిన్ అందిస్తున్నట్లు చెప్పారు ఓ అధికారి.
తాజా వార్తలు
- రెండోసారి బిగ్ టికెట్ తోనే జాక్ పాట్ కొట్టిన కేరళ నర్సు..!!
- ఖతార్లో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం..!!
- 459 మంది ఖైదీలకు ఒమన్ సుల్తాన్ క్షమాభిక్ష..!!
- సౌదీలో ఉరుములు, పిడుగులతో వర్షాలు.. 46 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!
- 200 కి.మీ వేగంతో కారు నడిపిన కువైట్ పౌరుడికి జైలుశిక్ష..!!
- మానవ అక్రమ రవాణా కేసు అప్పీల్పై విచారణ వాయిదా...!!
- ఫ్రాన్స్లో సౌదీ మద్దతుతో అతిపెద్ద థీమ్ పార్క్ ప్రాజెక్ట్..6 బిలియన్ యూరోల పెట్టుబడి..!!
- ఒమన్లో బెగ్గింగ్.. ఏడాది జైలు, OMR 100 ఫైన్..!!
- ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- కువైట్లో భారీ తనిఖీలు.. 67 కేసులు నమోదు..!!







