పైసా ఖర్చులేకుండా గుండెమార్పిడిలు : గుంటూరులో
- March 04, 2016
గుంటూరు సర్వజనాసుపత్రి లో గుండెమార్పిడి శస్త్రచికిత్సలకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఇది ప్రారంభం అయితే దేశవ్యాప్తంగా ఇలాంటి ఘనత సాధించిన ప్రభుత్వ వైద్యశాలల్లో గుంటూరు ఆసుపత్రి 4వదిగా చరిత్ర కెక్కనుంది. అంతేకాకుండా నవ్యాంధ్రలో ఇదే తొలి వైద్యశాలగా రికార్డు సొంతం చేసుకోబోతోంది..ఇప్పటికే గుండెమార్పిడి అవసరమైన 9 మందిని ఇక్కడి వైద్యులు గుర్తించటం జరిగింది. ఎక్కడైనా బ్రెయిన్ డెడ్ కేసు సమాచారం ఉంటే వారి గుండె అమర్చటానికి వీలవుతుంది. కాగా ఈనెల 18లోగా ఒక గుండెమార్పిడి చేయాలని డాక్టర్ గోఖలే ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్టీఆర్ వైద్యసేవ కింద రోగికి పైసా ఖర్చులేకుండా ఈ సర్జరీలు నిర్వహించటంవలన రోగులకు ఎంతో మేలుకలుగుతోంది
తాజా వార్తలు
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!







