కారు బాంబుల దాడి : టర్కీ
- March 04, 2016కుర్దిష్ మిలిటెంట్లు జరిపిన రాకెట్, కారు బాంబుల దాడిలో శుక్రవారం ఇద్దరు పోలీసులు మృతి చెందగా 35 మందికి గాయాలయ్యాయి. టర్కీలోని మర్దిన్ రాష్ట్రంలో ఉదయం ఆరు గంటల సమయంలో ఈ ఘటన జరిగిందని స్థానిక భద్రతాదళాలు మీడియాకు తెలిపాయి. సిరియా సరిహద్దుల్లో ఉన్న నుసాయ్బిన్ టౌన్లో కుర్దిస్థాన్ వర్కర్స్పార్టీ(పీకేకే) ఈ దాడికి పాల్పడిందని చెప్పాయి. అయితే ఇప్పటి వరకు ఏ ఉగ్రవాద సంస్థా ఈ దాడికి బాధ్యత వహిస్తూ ప్రకటన చెయ్యలేదు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తాజా వార్తలు
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు
- ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు నిధులు విడుదల
- ఉద్యోగులకు ఎమిరేట్స్ బోనస్. ప్రైవేట్ కంపెనీలు అనుసరిస్తాయా?
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్లు