మే 17 నుంచి టూరిస్టుల్ని రిసీవ్ చేసుకోనున్న సౌదీ అరేబియా
- May 08, 2021సౌదీ అరేబియా: మే 17 నుంచి సౌదీ అరేబియా, టూరిస్టుల్ని రిసీవ్ చేసుకుంటుందని డిప్యూటీ మినిస్టర్ ఆఫ్ టూరిజం ఫర్ స్ట్రేటజీ మరియు ఇన్వెస్టిమెంట్ ప్రిన్స్ హపియా అల్ సౌద్ చెప్పారు. జిడిపిలో టూరిజం విభాగం పాత్ర 7.9 శాతంగా వుంది. టూరిస్టుల్ని బాగా ఆకర్షించే దేశాల్లో ఇది 10 నుంచి 12 శాతం వుందని చెప్పారాయన. 2023 నాటికి ఈ విభాగంలో మరింత ఉన్నత స్థానానికి చేరతామని ఆకాంక్షించారు.
తాజా వార్తలు
- సింగపూర్ లో ప్రవాస భారతీయులతో పుస్తక ఆవిష్కరణ చేసిన డా.రామ్ మాధవ్
- SQU డే.. రాయల్ గ్రాంట్ గెలుచుకున్న ఏడు ప్రాజెక్టులు
- యూఏఈలో ఉల్లి ధరలు తగ్గుతాయా?
- విద్యార్థులకు శుభవార్త చెప్పిన CBSE
- ప్రయాణికుల మధ్య గొడవ.. విమానం ఆలస్యం
- సౌదీలో 9శాతం పెరిగిన నాన్-ఆయిల్ ఆదాయం
- ‘బహ్రెయిన్ బోర్స్’కు ఉత్తమ అరబ్ స్టాక్ ఎక్స్ఛేంజ్ అవార్డు
- ఎయిర్ ఇండియా కొత్త బ్యాగేజీ రూల్స్..
- ఏపీ కొత్త డిజిపిగా హరీశ్ కుమార్ గుప్తా ..
- శబరిమల: భక్తుల సంఖ్యలో కోత..