మే 17 నుంచి టూరిస్టుల్ని రిసీవ్ చేసుకోనున్న సౌదీ అరేబియా
- May 08, 2021సౌదీ అరేబియా: మే 17 నుంచి సౌదీ అరేబియా, టూరిస్టుల్ని రిసీవ్ చేసుకుంటుందని డిప్యూటీ మినిస్టర్ ఆఫ్ టూరిజం ఫర్ స్ట్రేటజీ మరియు ఇన్వెస్టిమెంట్ ప్రిన్స్ హపియా అల్ సౌద్ చెప్పారు. జిడిపిలో టూరిజం విభాగం పాత్ర 7.9 శాతంగా వుంది. టూరిస్టుల్ని బాగా ఆకర్షించే దేశాల్లో ఇది 10 నుంచి 12 శాతం వుందని చెప్పారాయన. 2023 నాటికి ఈ విభాగంలో మరింత ఉన్నత స్థానానికి చేరతామని ఆకాంక్షించారు.
తాజా వార్తలు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!
- సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- దుబాయ్లో AI క్యాంపస్ మొదటి దశ ప్రారంభం
- కోల్డ్ కాలింగ్ కోసం రూల్స్, ఫైన్ సెట్
- అంతర్జాతీయ కాల్స్ పట్ల జాగ్రత్త..అథారిటీ హెచ్చరిక
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..