కువైట్: 13% మందికి రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తి
- May 09, 2021
కువైట్ సిటీ: కువైట్ వ్యాప్తంగా ఇప్పటి వరకు రెండో డోసుల కోర్సును పూర్తి చేసిన వారి సంఖ్య 6 లక్షలకు చేరుకుందని అధికారులు వివరించారు. అంటే కువైట్ జనాభాలో 13 శాతం మందికి డబుల్ డోస్ వ్యాక్సిన్ అందినట్లు వెల్లడించారు. ఇదిలాఉంటే..జనాభాల్లో 34.5 శాతం మందికి అంటే దాదాపు 15 లక్షల మందికి సింగిల్ డోస్ వ్యాక్సిన్ అందించినట్లు అధికారులు స్పష్టం చేశారు. మరోవైపు మూడో విడత ఆక్స్ ఫర్ట్ వ్యాక్సిన్ వచ్చే సోమవారం నాటికి కువైట్ చేరుకునే అవకాశాలున్నాయన్నారు. మూడో బ్యాచ్ లో 3,88,000 డోసులు దేశానికి చేరుకుంటాయని, దీంతో వ్యాక్సినేషన్ ప్రక్రియ మరింత పుంజుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- సౌదీ నుంచి క్షేమంగా బయలుదేరిన 59 మంది తెలుగు ప్రవాసులు
- ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ రాజీనామా
- 'మేము ఇక్కడ సురక్షితం'-యుద్ధ సమయంలోనూ ఇరానియన్లకు అండగా నిలుస్తున్న యూఏఈ ప్రజలు!
- విదేశాల్లో చిక్కుకుపోతే కంపెనీ జీతం ఆపేయవచ్చా?
- యూఏఈలో కూరగాయల ధరల పెరుగుదల తాత్కాలికమే
- అమరావతి స్పోర్ట్స్ సిటీపై సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు!
- తెలంగాణలో సాయంత్రం పూట బీటెక్ కోర్సులు
- అన్ని రకాల డ్రోన్ల పై యూఏఈ నిషేధం..!!
- 684 మంది ఇంజనీర్లకు SR1.6 మిలియన్ల ఫైన్స్..!!
- 2 ఇండిగో విమానాలు దారి మళ్లింపు.. ప్రయాణికులు అసహనం..!!









