కువైట్: 13% మందికి రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తి
- May 09, 2021
కువైట్ సిటీ: కువైట్ వ్యాప్తంగా ఇప్పటి వరకు రెండో డోసుల కోర్సును పూర్తి చేసిన వారి సంఖ్య 6 లక్షలకు చేరుకుందని అధికారులు వివరించారు. అంటే కువైట్ జనాభాలో 13 శాతం మందికి డబుల్ డోస్ వ్యాక్సిన్ అందినట్లు వెల్లడించారు. ఇదిలాఉంటే..జనాభాల్లో 34.5 శాతం మందికి అంటే దాదాపు 15 లక్షల మందికి సింగిల్ డోస్ వ్యాక్సిన్ అందించినట్లు అధికారులు స్పష్టం చేశారు. మరోవైపు మూడో విడత ఆక్స్ ఫర్ట్ వ్యాక్సిన్ వచ్చే సోమవారం నాటికి కువైట్ చేరుకునే అవకాశాలున్నాయన్నారు. మూడో బ్యాచ్ లో 3,88,000 డోసులు దేశానికి చేరుకుంటాయని, దీంతో వ్యాక్సినేషన్ ప్రక్రియ మరింత పుంజుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- కార్మికుల భద్రతకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం
- సౌదీ అరేబియాకు వెళ్లే ప్రయాణికులకు బంగారం పై కొత్త నిబంధనలు
- కువైట్లో అతిపెద్ద వలస కార్మిక వర్గంగా భారతీయులు..!!
- హోర్ముజ్ లో నౌకాయాన స్వేచ్ఛపై సౌదీతో ఒమన్ చర్చలు..!!
- మరో 8మంది భారతీయుల మృతదేహాలు స్వదేశానికి తరలింపు..!!
- యూఏఈ మీడియేషన్ విజయాన్ని స్వాగతించిన బహ్రెయిన్..!!
- వెనిజులాకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల తక్షణ సహాయం..!!
- ఏడాదిలో 25 మిలియన్ల పిల్స్, టన్నుకు పైగా డ్రగ్స్ సీజ్..!!
- బహ్రెయిన్ భూభాగంపై ఇరాన్ డ్రోన్ దాడులను ఖండించిన బహ్రెయిన్
- అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పర్యటన ఖరారు







