కువైట్: 13% మందికి రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తి
- May 09, 2021
కువైట్ సిటీ: కువైట్ వ్యాప్తంగా ఇప్పటి వరకు రెండో డోసుల కోర్సును పూర్తి చేసిన వారి సంఖ్య 6 లక్షలకు చేరుకుందని అధికారులు వివరించారు. అంటే కువైట్ జనాభాలో 13 శాతం మందికి డబుల్ డోస్ వ్యాక్సిన్ అందినట్లు వెల్లడించారు. ఇదిలాఉంటే..జనాభాల్లో 34.5 శాతం మందికి అంటే దాదాపు 15 లక్షల మందికి సింగిల్ డోస్ వ్యాక్సిన్ అందించినట్లు అధికారులు స్పష్టం చేశారు. మరోవైపు మూడో విడత ఆక్స్ ఫర్ట్ వ్యాక్సిన్ వచ్చే సోమవారం నాటికి కువైట్ చేరుకునే అవకాశాలున్నాయన్నారు. మూడో బ్యాచ్ లో 3,88,000 డోసులు దేశానికి చేరుకుంటాయని, దీంతో వ్యాక్సినేషన్ ప్రక్రియ మరింత పుంజుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- కువైట్లో ట్రాఫిక్ మార్పులు: ఐదవ రింగ్ రోడ్డుపై 14 రోజుల పాటు లేన్లు మూసివేత
- NTPCలో 250 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు
- దుబాయ్లో ప్రాపర్టీ ఇన్వెస్టర్లకు రెండు సంవత్సరాల రెసిడెన్సీ వీసా నిబంధనల్లో మార్పులు
- మేలో బ్యాంక్ హాలిడేస్ ఫుల్ లిస్ట్..!
- దక్షిణ సూడాన్ రాజధాని శివార్లలో విమానం కూలి 14 మంది మృతి
- ఎగ్జిట్ పోల్స్ కౌంట్డౌన్ షురూ.. మే 4న తుది ఫలితాలు
- పర్యాటకానికి కొత్త కళ..హైదరాబాద్లో భారీ కార్నివాల్ నిర్వహణ
- సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు ఎప్పుడొస్తాయి? పేరెంట్స్ లో ఆందోళనలు..!!
- బహ్రెయిన్ ప్రతినిధి బృందానికి కింగ్ హమద్ నేతృత్వం..!!
- 77 శాతానికి కార్మికులలో ప్రమాద అవగాహన..!!









