బెంగళూరులో ప్రమాదకర స్థాయిలో కోవిడ్
- May 10, 2021
బెంగుళూరు: కర్ణాటకలో కరోనా కేసులు భారీ సంఖ్యలో నమోదవుతున్నాయి.కేసులు పెరుగున్న సమయంలో కట్టడికి సంపూర్ణ లాక్డౌన్ ఒక్కటే పరిష్కరమని నిపుణులు హెచ్చరించడంతో కర్ణాటక సర్కార్ లాక్డౌన్ను విధించింది.నిన్నటి రోజున కర్ణాటకలో 47 వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి.బెంగళూరు అర్బన్ ప్రాంతంలో ఏకంగా 20 వేలకు పైగా కేసులు నమోదైన సంగతి తెలిసిందే.కరోనా కేసులతో పాటుగా అటు మరణాల సంఖ్య కూడా బెంగళూరు నగరంలో పెరుగుతోంది.మే 17 నాటికి కరోనా కేసులు అత్యధిక స్థాయికి చేరుకుంటుందని నిపుణులు పేర్కొంటున్నారు.ఇక జూన్ 11 నాటికి బెంగళూరులో కరోనా కరోనా మరణాలు 14 వేలకు పైగా నమోదవుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.మొదట ఈ సంఖ్య 26 వేలకు పైగా ఉంటుందని అంచనా వేసినా, లాక్డౌన్ అమలు చేస్తున్నందువల్ల ఈ సంఖ్య 14వేలకు పడిపోవచ్చని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ పేర్కొన్నది.
తాజా వార్తలు
- కేరళ మాజీ ముఖ్యమంత్రి పినరయి నివాసంలో ఈడీ సోదాలు
- విజయవాడ ఎయిర్పోర్టులో విదేశీ ప్రయాణికులకు ఎబోలా పరీక్షలు
- బక్రీద్ సందర్భంగా ముస్లిం సోదరులకు గవర్నర్ అబ్దుల్ నజీర్ శుభాకాంక్షలు
- పౌరులకు, నివాసితులకు సుల్తాన్ ఈద్ అల్ అదా శుభాకాంక్షలు..!!
- యాత్రికులకు రికార్డుస్థాయిలో మషాయిర్ మెట్రో సేవలు..!!
- ఆన్లైన్ బుకింగ్ మోసాలపై కువైట్ హెచ్చరిక..!!
- సీబీఎస్ఈ 12.. రీవాల్యుయేషన్ కు పెరుగుతున్న దరఖాస్తులు..కారణం ఇదేనా?
- ఖలాలీలో హయా బియా వేడుకలకు భారీ స్పందన..!!
- ఇరాన్ ప్రెసిడెంట్ తో చర్చలు జరిపిన అమీర్..!!
- ఒమన్ లో 382 మంది ఖైదీలకు క్షమాభిక్ష..!!









