ఏపీ కరోనా అప్డేట్
- May 10, 2021
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి.కరోనా కట్టడికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది.కరోనా మహమ్మారి నుంచి బయటపడేందుకు రాష్ట్రంలో కర్ఫ్యూ అమలు చేస్తున్నారు.ఇక తాజాగా రాష్ట్రంలో 14,986 కరోనా కేసులు నమోదయ్యాయి.దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 12,99,694 కేసులు నమోదయ్యాయి.ఇందులో 11,01,536 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 1,89,367 కేసులు యాక్టీవ్గా ఉన్నాయి.ఇక గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కరోనాతో 84 మంది మృతి చెందారు.దీంతో రాష్ట్రంలో కరోనాతో మృతి చెందినవారి సంఖ్య 8,791కి చేరింది.
తాజా వార్తలు
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!
- మినాలో భద్రతను సమీక్షించిన ఇంటీరియర్ మినిస్టర్..!!
- లుసైల్ ప్యాలెస్లో ఈద్ అల్-అధా వేడుకల్లో పాల్గొన్న అమీర్..!!
- మనామా సూక్లో ఈద్ సందడి..జోరుగా సాగిన కొనుగోళ్లు..!!
- ఈద్ అల్ అదా వేడుకలకు కొత్త వెలుగులు నింపిన నవజాత శిశువులు..!!
- తెలంగాణలో 3 రోజులు రెడ్ అలర్ట్
- సరికొత్త డిజిటల్ హంగులతో ‘మహానాడు 2026’ జెండా ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు!
- శ్రీలంక వెళ్లే భారతీయులకు గుడ్ న్యూస్
- డ్రైవింగ్ చేస్తూ ఈద్ శుభాకాంక్షలు పంపొద్దు: అబుదాబి పోలీసుల హెచ్చరిక









