ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన బహ్రెయిన్ బృందం
- May 12, 2021
బహ్రెయిన్: ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వత శిఖరం ఎవరెస్ట్ ను బహ్రెయిన్ బృందం విజయవంతంగా అధిరోహించింది. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన బృందంలో బహ్రెయిన్ ప్రిన్స్ షేక్ మొహమ్మద్ హమద్ మొహమ్మద్ అల్ ఖలీఫా తో పాటు బహ్రెయిన్ రాయల్ గార్డ్ సభ్యులు ఉన్నారు. మొత్తం 16 మంది ఉన్న బృందంలో నలుగురు మినహాయి పన్నెండు మంది పర్వత శిఖరాగ్రానికి చేరుకున్నట్లు సెవెన్ సమ్మిట్ ట్రెక్స్ చైర్ పర్సన్ మింగ్మా షెర్పా తెలిపారు. మిగిలిన నలుగురు ఆనారోగ్య కారణాలతో తుది వరకు ప్రయాణం కొనసాగించలేకపోయారని వివరించారు.
తాజా వార్తలు
- అమెరికాతో శాంతి చర్చలకు ముందు ఇరాన్ మరో రెండు కొత్త షరతులు..
- ఏప్రిల్ 14న దేశంలో తొలి క్వాంటం టెస్ట్ ఫెసిలిటీ ప్రారంభం
- 26 మందిని స్వదేశానికి రప్పించాలంటూ సుప్రీంకోర్టు ఆదేశం
- ఏపీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్కు కొత్త దిశ
- ఇరాన్ దాడుల్లో గాయపడిన వారి చికిత్సపై అబూదాబి పోలీస్ చీఫ్ సమీక్ష
- యూపీలో ఘోర పడవ ప్రమాదం..10 మంది మృతి
- కేసీఆర్తో జీవన్ రెడ్డి భేటీ
- డ్రోన్ అటాక్స్ పై కువైట్ వార్నింగ్..!!
- ఖతార్లో భారత విదేశాంగ మంత్రి కీలక చర్చలు..
- సోహార్ లో భారీగా ఆల్కాహాల్ సీజ్..!!









