బహ్రెయిన్ జనాభాలో 71 శాతం మంది అర్హులకు వ్యాక్సినేషన్
- May 13, 2021
బహ్రెయిన్: బహ్రెయిన్ నేషనల్ టాస్క్ ఫోర్స్ (కోవిడ్ 19) వెల్లడించిన వివరాల ప్రకారం అర్హులైన వారిలో 71 శాతం మందికి కరోనా వ్యాక్సినేషన్ జరిగినట్లు తెలుస్తోంది. మొత్తం జనాభాలో ఇది 54 శాతంగా వుంది. బహ్రెయిన్ దేశంలో వున్న పెద్దవారిలో 74.5 శాతం మందికి వ్యాక్సినేషన్ చేశారు. కాగా, 50 ఏళ్ళ దిగువ వయసున్నవారిలో అర్హులైన 83 శాతం మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.
తాజా వార్తలు
- BD50,000 తమ్కీన్-SIO ఫ్రాడ్.. ఐదుగురికి జైలు శిక్ష..!!
- బేస్మెంట్, అసురక్షిత పార్టిషన్ లపై ఫైర్ ఫోర్స్ హెచ్చరిక..!!
- ఒమన్ను హెచ్చరించిన ట్రంప్..!!
- ఖతార్ వ్యాప్తంగా ఈద్ వేడుకలు..!!
- సౌదీలో 10 మంది ఉల్లంఘనదారులకు భారీ జరిమానా..!!
- తప్పుడు లింక్పై క్లిక్.. సైబర్ సెక్యూరిటీ నిపుణుల హెచ్చరిక..!!
- దొంగిలించిన క్రెడిట్ కార్డుల కొనుగోలుపై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు షాక్!
- ఎన్టీఆర్ ఘాట్ వద్ద తారక్, పురందేశ్వరి భావోద్వేగ నివాళులు
- న్యూఢిల్లీలో ‘అప్నాపన్’ పుస్తకావిష్కరణలో పాల్గొన్న వెంకయ్య నాయుడు









