కోవిడ్ 19: ఒమనీ నర్సు మృతి
- May 15, 2021
మస్కట్: మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ వెల్లడించిన వివరాల ప్రకారం, ఒమనీ హెల్త్ వర్కర్ (నర్సు) ఒకరు కరోనా వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. మినిస్టర్ ఆఫ్ హెల్త్ డాక్టర్ అహ్మద్ బిన్ మొహమ్మద్ అల్ సయీది, అధికారులు, ఇతర ఎంఓహెచ్ ఉద్యోగులు, నర్సు మరణం పట్ల సంతాపం వ్యక్తం చేశారు. నర్సు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మృతురాలి పేరు షన్నునా అల్ నుమనియాహ్. కాగా, ఇంతకు ముందు ఇద్దరు వలస హెల్త్ వర్కర్స్ కరోనాతో మరణించారు.
తాజా వార్తలు
- చెన్నై పై ఆర్సీబీ ఘనవిజయం
- గ్లోబల్ స్పోర్ట్స్ హబ్ గా తెలంగాణ: సీఎం రేవంత్
- పాన్ కార్డు కొత్త రూల్స్..
- యూఏఈ అధ్యక్షుడు–ఇటలీ ప్రధాని భేటీ
- హైదరాబాద్లో మూడో భారీ బస్ టెర్మినల్
- ‘ఉగాది గీతాంజలి’ వేడుకలో మెరిసిన మలేషియా–భారత సాంస్కృతిక బంధాలు
- లూలూ హైపర్ మార్కెట్ లో షాప్ నౌ, పే లేటర్..!!
- అల్ సువైఖ్లో ఇద్దరు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- మాల్స్ పార్కింగ్ ఏరియాల్లో గాలి నాణ్యతపై కీలక అప్డేట్..!!
- కంపెనీలు ఉద్యోగుల తొలగింపులను నివారించవచ్చా?









