తౌక్టా ఎఫెక్ట్: ముంబై-దుబాయ్ ఫ్లైట్ సర్వీసులు రద్దు
- May 18, 2021దుబాయ్: ముంబై-దుబాయ్ ప్రయాణికులపై తౌక్టా ప్రభావం పడింది. తుఫాన్ కారణంగా తమ సర్వీులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు దుబాయ్ కి చెందిన ఎమిరాతి ఎయిర్ లైన్స్ ప్రకటించింది. తౌక్టా తుఫాన్ తీవ్రత దృష్ట్యా 16, 17 తేదీల్లో తమ సర్వీసులను రద్దు చేసిన ఎమిరాతి ఎయిర్ లైన్స్..నేడు(మే 18) కూడా ముంబై సర్వీసులను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. విమానాల రద్దుతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రయాణికులు ఎమిరాతి కస్టమర్ సర్వీస్ సెంటర్ నుగానీ, బుకింగ్ ఏజెంట్లనుగానీ సంప్రదించాలని సంస్థ కోరింది
తాజా వార్తలు
- ఎయిరిండియా ఎక్స్ప్రెస్ అదిరే ఆఫర్..
- కవిత అరెస్ట్ పై తొలిసారి స్పందించిన కేసీఆర్..
- ఓటుకు నోటు కేసు విచారణ వాయిదా
- భారత్ మరియు దక్షిణాసియాలో హైదరాబాద్ విమానాశ్రేయనిదే అగ్రస్థానం
- తుఫాను ఫోటోలను ఆన్లైన్లో పోస్ట్ చేయడం చట్టవిరుధ్ధం..యూఏఈ
- పౌరులు, నివాసితుల భద్రతే ముఖ్యం..యూఏఈ అధ్యక్షుడు
- సౌదీల్లో 50% ట్రాఫిక్ తగ్గింపు ఆఫర్ అమలు
- వరద నీటిలో తెలియాడుతున్న వందలాది కార్లు..!
- ఇండియన్ ఇంజనీర్స్ సమస్యపై కీలక చర్చ
- ఒడిశాలోని జాజ్పూర్ కలెక్టర్గా తెలుగు వ్యక్తి నిఖిల్ పవన్ కళ్యాణ్