పోస్టల్ సర్వీస్ ఛార్జీలను తగ్గించిన టీఆర్ఏ..ఎస్ఎంఈలకు ఊరట
- May 21, 2021
ఒమన్: చిన్న, మధ్య తరహా కంపెనీలకు ఊరట లభించే ప్రకటన చేసింది ఒమన్ టెలిఫోన్ రెగ్యూలేటరీ అథారిటీ. పోస్టల్ సర్వీసులు, ఇతర సంబంధిత సర్వీసులకు సంబంధించిన లైసెన్స్ ఫీజులను భారీగా తగ్గించింది. ప్రస్తుతం ఆయా సేవలకుగాను 5000 రియాల్స్ వసూలు చేస్తుండగా..తాజా నిర్ణయం మేరకు 1000 రియాల్స్ కు తగ్గనుంది. స్మాల్ & మీడియం ఎంటర్ ప్రైజెస్ డెవలప్మెంట్ అథారిటీలో రిజిస్టర్ అయిన కంపెనీలకు తొలి ఐదేళ్ల వరకు మాత్రమే ఇది వర్తిస్తుంది. ఈ మేరకు టీఆర్ఏ ఆన్ లైన్ ద్వారా ప్రకటన విడుదల చేసింది.
తాజా వార్తలు
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!
- బసవతారకం ఆసుపత్రికి సంజయ్ దత్ రావడం సంతోషకరం: బాలకృష్ణ
- బహ్రెయిన్లో న్యాయ సేవలకు ఈ-పేమెంట్ సర్వీస్..!!
- ఒమన్లో విద్యుత్ కేబుళ్ల చోరీ.. నలుగురి అరెస్టు..!!
- కువైట్లో కార్మికుల హక్కులకు మరింత రక్షణ..!!
- 2029 నాటికి అందుబాటులోకి అబుదాబి ‘స్ఫియర్’..!!







