పోస్టల్ సర్వీస్ ఛార్జీలను తగ్గించిన టీఆర్ఏ..ఎస్ఎంఈలకు ఊరట

- May 21, 2021 , by Maagulf
పోస్టల్ సర్వీస్ ఛార్జీలను తగ్గించిన టీఆర్ఏ..ఎస్ఎంఈలకు ఊరట

ఒమన్: చిన్న, మధ్య తరహా కంపెనీలకు ఊరట లభించే ప్రకటన చేసింది ఒమన్ టెలిఫోన్ రెగ్యూలేటరీ అథారిటీ. పోస్టల్ సర్వీసులు, ఇతర సంబంధిత సర్వీసులకు సంబంధించిన లైసెన్స్ ఫీజులను భారీగా తగ్గించింది. ప్రస్తుతం ఆయా సేవలకుగాను 5000 రియాల్స్ వసూలు చేస్తుండగా..తాజా నిర్ణయం మేరకు 1000 రియాల్స్ కు తగ్గనుంది. స్మాల్ & మీడియం ఎంటర్ ప్రైజెస్ డెవలప్మెంట్ అథారిటీలో రిజిస్టర్ అయిన కంపెనీలకు తొలి ఐదేళ్ల వరకు మాత్రమే ఇది వర్తిస్తుంది.  ఈ మేరకు టీఆర్ఏ ఆన్ లైన్ ద్వారా ప్రకటన విడుదల చేసింది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com