బహ్రెయిన్ కోవిడ్ రోగుల కోసం అదనంగా 500 పడకల ఏర్పాటు
- May 21, 2021
బహ్రెయిన్: కరోనా వైరస్ కేర్ వింగ్స్ కోసం అదనంగా మరో 500 పడకల్ని ఏర్పాటు చేయనున్నారు. లెఫ్టినెంట్ జనరల్ షేక్ ముహమ్మద్ బిన్ అబ్దుల్లా అల్ ఖలీఫా (సుప్రీం కౌన్సిల్ ఆఫ్ హెల్త్ అలాగే నేషనల్ మెడికల్ టీమ్ కోవిడ్ 19 ఛైర్మన్) ఈ విషయాన్ని వెల్లడించారు. జీజీసీ వ్యాప్త నిర్ణయం నిమిత్తం ఎంపీలు, షురా కౌన్సిల్ మెంబర్లు వ్యాక్సిన్ అనుమతి మరియు విధి విధానాలపై చర్చిస్తున్నారు. కరోనా నేపథ్యంలో ప్రైవేటు రంగ సంస్థలూ తమవంతు సహాయ సహకారాలు అందించేలా తీసుకోవాల్సిన చర్యలపైనా చర్చలు జరుగుతున్నాయి. కొత్తగా మందులు, ఇతర మెడికల్ పరికరాల్ని పెద్దయెత్తున దిగుమతి చేసుకోవడం, ఫ్రంట్ లైన్ వారియర్ల పెంపు వంటి అంశాలపైన కూడా చర్చ జరుగుతోంది.
తాజా వార్తలు
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర







