వ్యాక్సినేషన్ పొందినవారికి దేశంలోకి అనుమతించే విషయమై చర్చ
- May 25, 2021
కువైట్: చెల్లుబాటయ్యే రెసిడెన్సీ కలిగి వుండి, వ్యాక్సినేషన్ పొందిన వలసదారులకు (కొన్ని ఎంపిక చేసిన దేశాలకు చెందినవారికి)దేశంలోకి అనుమతిచ్చే విషయమై అథారిటీస్ చర్చిస్తున్నాయి. ఆస్ట్రా జెనకా, ఫైజర్, మోడెర్నా, జాన్సన్ అండ్ జాన్సన్ తదితర ఆమోదం పొందిన వ్యాక్సిన్లను ఒక డోసు లేదా రెండు డోసులు పొందిన వలసదారులకు, క్వారంటైన్ నిబంధనలతో కూడిన అనుమతిని ఇచ్చేందుకు వీలుగా సంబంధిత అధికారిక వర్గాలు కసరత్తులు ప్రారంభించాయి. హై రిస్క్ దేశాల నుంచి వచ్చేవారికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ దేశంలోకి రానిచ్చే పరిస్థితి లేదని సంబంధిత వర్గాలు అంటున్నాయి. సంబంధిత డేటాపై ఎప్పటికప్పుడు చర్చిస్తున్నామని, ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో కరోనా పరిస్థితులపై వాకబు చేస్తున్నామని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ఏపీ: పోర్టుల అభివృద్ధికి కీలక చర్యలు
- ఫ్రాన్స్ నుంచి 114 రాఫెల్ జెట్లను కుదుర్చుకున్న భారత్
- ఇరాన్ నుంచి స్వదేశానికి చేరుకున్న భారతీయులు
- స్కూల్ పిక్నిక్లో స్టేల్ ఫుడ్.. పేరెంట్స్ ఫైర్..!!
- ప్రైజ్ అవార్డులపై కువైట్ సెంట్రల్ బ్యాంక్ కీలక నిర్ణయం..!!
- ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయిన కింగ్ సల్మాన్..!!
- ఆరాద్లోని మినీ హెరిటేజ్ విలేజ్లో అగ్నిప్రమాదం..!!
- వైరల్ ఛాలెంజ్ లపై దుబాయ్ పోలీసుల వార్నింగ్..!!
- 2026లోనూ ఖతార్ టూరిజం దూకుడు..!!
- కేఏ పాల్కు అమెరికాలో అరుదైన గౌరవం..







