వ్యాక్సినేషన్ పొందినవారికి దేశంలోకి అనుమతించే విషయమై చర్చ
- May 25, 2021
కువైట్: చెల్లుబాటయ్యే రెసిడెన్సీ కలిగి వుండి, వ్యాక్సినేషన్ పొందిన వలసదారులకు (కొన్ని ఎంపిక చేసిన దేశాలకు చెందినవారికి)దేశంలోకి అనుమతిచ్చే విషయమై అథారిటీస్ చర్చిస్తున్నాయి. ఆస్ట్రా జెనకా, ఫైజర్, మోడెర్నా, జాన్సన్ అండ్ జాన్సన్ తదితర ఆమోదం పొందిన వ్యాక్సిన్లను ఒక డోసు లేదా రెండు డోసులు పొందిన వలసదారులకు, క్వారంటైన్ నిబంధనలతో కూడిన అనుమతిని ఇచ్చేందుకు వీలుగా సంబంధిత అధికారిక వర్గాలు కసరత్తులు ప్రారంభించాయి. హై రిస్క్ దేశాల నుంచి వచ్చేవారికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ దేశంలోకి రానిచ్చే పరిస్థితి లేదని సంబంధిత వర్గాలు అంటున్నాయి. సంబంధిత డేటాపై ఎప్పటికప్పుడు చర్చిస్తున్నామని, ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో కరోనా పరిస్థితులపై వాకబు చేస్తున్నామని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!
- దుబాయ్లో ఎయిర్ ట్యాక్సీలకు గ్రీన్ సిగ్నల్..
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!







