ఫాస్ట్ లేన్ మీద దారి ఇవ్వని వాహనదారులకు 400dhs జరిమానా
- May 25, 2021
అబుధాబి: నెమ్మదిగా వాహనాలు నడిపే వాహనదారులు, కుడి వైపుకి మళ్ళడం ద్వారా వేగంగా వెళ్ళే వాహనాలకు దారి ఇవ్వాల్సి వుంటుందనీ, అలా చేయని వాహనదారులకు 400 దిర్హాముల వరకు జరిమానా పడుతుందని అబుధాబి పోలీస్ హెచ్చరించడం జరిగింది. అలా దారి ఇవ్వకపోవడం వల్ల జరిగే ప్రమాదాలకు సంబంధించిన ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది అబుధాబి పోలీస్. కుడి వైపు నుంచి వాహనాల్ని ఓవర్ టేక్ చేయరాదని కూడా పోలీసులు హెచ్చరించారు. ఎడమ వైపు లేన్, అత్యంత వేగంగా వెళ్ళే వాహనాల కోసం కేటాయించబడిందని అధికారులు గుర్తు చేస్తున్నారు.
తాజా వార్తలు
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!
- దుబాయ్లో ఎయిర్ ట్యాక్సీలకు గ్రీన్ సిగ్నల్..
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!







