ఫాస్ట్ లేన్ మీద దారి ఇవ్వని వాహనదారులకు 400dhs జరిమానా
- May 25, 2021
అబుధాబి: నెమ్మదిగా వాహనాలు నడిపే వాహనదారులు, కుడి వైపుకి మళ్ళడం ద్వారా వేగంగా వెళ్ళే వాహనాలకు దారి ఇవ్వాల్సి వుంటుందనీ, అలా చేయని వాహనదారులకు 400 దిర్హాముల వరకు జరిమానా పడుతుందని అబుధాబి పోలీస్ హెచ్చరించడం జరిగింది. అలా దారి ఇవ్వకపోవడం వల్ల జరిగే ప్రమాదాలకు సంబంధించిన ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది అబుధాబి పోలీస్. కుడి వైపు నుంచి వాహనాల్ని ఓవర్ టేక్ చేయరాదని కూడా పోలీసులు హెచ్చరించారు. ఎడమ వైపు లేన్, అత్యంత వేగంగా వెళ్ళే వాహనాల కోసం కేటాయించబడిందని అధికారులు గుర్తు చేస్తున్నారు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







