వ్యాక్సినేషన్ పొందినవారికి దేశంలోకి అనుమతించే విషయమై చర్చ
- May 25, 2021
కువైట్: చెల్లుబాటయ్యే రెసిడెన్సీ కలిగి వుండి, వ్యాక్సినేషన్ పొందిన వలసదారులకు (కొన్ని ఎంపిక చేసిన దేశాలకు చెందినవారికి)దేశంలోకి అనుమతిచ్చే విషయమై అథారిటీస్ చర్చిస్తున్నాయి. ఆస్ట్రా జెనకా, ఫైజర్, మోడెర్నా, జాన్సన్ అండ్ జాన్సన్ తదితర ఆమోదం పొందిన వ్యాక్సిన్లను ఒక డోసు లేదా రెండు డోసులు పొందిన వలసదారులకు, క్వారంటైన్ నిబంధనలతో కూడిన అనుమతిని ఇచ్చేందుకు వీలుగా సంబంధిత అధికారిక వర్గాలు కసరత్తులు ప్రారంభించాయి. హై రిస్క్ దేశాల నుంచి వచ్చేవారికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ దేశంలోకి రానిచ్చే పరిస్థితి లేదని సంబంధిత వర్గాలు అంటున్నాయి. సంబంధిత డేటాపై ఎప్పటికప్పుడు చర్చిస్తున్నామని, ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో కరోనా పరిస్థితులపై వాకబు చేస్తున్నామని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- అలా చేస్తే వదిలేదే లేదు: సీపీ సజ్జనార్
- మర్డర్ వైరల్ వీడియోపై సౌదీ అరేబియా క్లారిటీ..!!
- బహ్రెయిన్ లో కోల్డ్ మార్నింగ్..పడిపోయిన ఉష్ణోగ్రతలు..!!
- దుబాయ్లోని 2 కమ్యూనిటీలలో పెయిడ్ పార్కింగ్..డైలీ రోటిన్స్ ఎఫెక్ట్..!!
- ఒమన్ లో ఎయిర్ లిఫ్ట్..పలు వాహనాలు సీజ్..!!
- గాజా బోర్డ్ ఆఫ్ పీస్ సభ్యులను ప్రకటించిన వైట్ హౌస్..!!
- కువైట్ లో మల్టిపుల్-ట్రిప్ డిపార్చర్ పర్మిట్ ప్రారంభం..!!
- ఏపీ: పోర్టుల అభివృద్ధికి కీలక చర్యలు
- ఫ్రాన్స్ నుంచి 114 రాఫెల్ జెట్లను కుదుర్చుకున్న భారత్
- ఇరాన్ నుంచి స్వదేశానికి చేరుకున్న భారతీయులు







