సైబరాబాద్ లో డీజీపీ మహేందర్రెడ్డి పర్యటన
- May 25, 2021
హైదరాబాద్: కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని JNTU చెక్ పోస్ట్ దగ్గర తెలంగాణ డీజీపీ మహేందర్రెడ్డి మంగళవారం పర్యటించారు. ఈ సందర్భంగా డీజీపీ మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లాక్డౌన్ ప్రశాంతంగా కొనసాగుతోందని చెప్పారు. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ ఆధ్వర్యంలో హైదరాబాద్ లో లాక్డౌన్ బందోబస్తు కొనసాగుతోందన్నారు.లాక్డౌన్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.సైబరాబాద్ ప్రజలు పోలీసులకి సహకరిస్తున్నారని తెలిపారు.సైబరాబాద్ లో కర్ఫ్యూ ఏవిధంగా ఉందో పరిశీలించడానికి తాను ఇక్కడికి వచ్చానని మహేందర్రెడ్డి తెలిపారు.


తాజా వార్తలు
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!
- రియాద్లో మహిళను వేధించిన వ్యక్తి అరెస్ట్..!!
- కార్ డ్యాష్బోర్డ్పై పెర్ఫ్యూమ్ బాటిల్ పెడుతున్నారా? జాగ్రత్త..!!
- సౌదీ అరేబియా విదేశాంగ శాఖ సహాయ మంత్రితో భారత రాయబారి భేటీ..!!
- అబుదాబిలో చిన్నారిని వదిలి విదేశాలకు వెళ్లిన తల్లికి Dh80,000 ఫైన్..!!
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్







