త్వరలో మణిరత్నం సినిమా
- March 05, 2016
'ఓకే బంగారం' తర్వాత మణిరత్నం చేయబోయే సినిమా దాదాపు ఖరారైనట్లే. యుగానికి ఒక్కడు, ఆవారా తదితర చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడైన తమిళ హీరో కార్తీతో ఆయన ఈ సినిమా చేయనున్నారు. ఎ.ఆర్. రహమాన్ ఆధ్వర్యంలో పాటల రికార్డింగ్ కూడా మొదలుపెట్టేశారు. ఇందులో మొత్తం ఏడు పాటలు ఉంటాయట. కార్తీ సరసన మలయాళ చిత్రం 'ప్రేమమ్' ఫేం సాయి పల్లవిని కథానాయికగా తీసుకున్నారట. పూర్తి వివరాలు త్వరలో తెలుస్తాయి.
తాజా వార్తలు
- భారత జట్టు తదుపరి మ్యాచ్ల షెడ్యూల్ ఇదే..!
- బెంగళూరులో రేపటి నుంచి హోటళ్లు బంద్
- ప్రపంచంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా దుబాయ్–వరుసగా ఆరవ సంవత్సరం గుర్తింపు
- తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం..
- అమరవీరులకు కువైట్ కన్నీటి నివాళి: సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు
- లోక్సభ స్పీకర్ ఓం బిర్లా పై విపక్షాలు అవిశ్వాస తీర్మానం
- యూఏఈలో హెలికాప్టర్ ప్రమాదం: ఇద్దరు సాయుధ దళాల సిబ్బంది మృతి
- గల్ఫ్ దేశాల్లో 12వ తరగతి పరీక్షలు వాయిదా–CBSE కీలక నిర్ణయం
- 23400 ఉల్లంఘనలు..1,200 వాహనాలు సీజ్..!!
- వీడియోలు, ఫోటోలు షేర్.. 313 మంది అరెస్టు..!!









