తెలంగాణ: ఈ నెల 30న మంత్రివర్గం భేటీ..!
- May 26, 2021
హైదరాబాద్: ఈ నెల 30న తెలంగాణ మంత్రివర్గం భేటీ కానుంది. ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు సీఎం కేసీఆర్ అధ్యక్షతన మంత్రివర్గం భేటీ కానుంది. మంత్రివర్గ సమావేశంలో లాక్ డౌన్ తో పాటుగా.. వ్యవసాయ రంగానికి సంబంధించిన పలు అంశాలను చర్చించనున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ధాన్యం సేకరణ అంశంతో పాటు.. రానున్న వర్షాకాలానికి విత్తనాలు ఎరువుల లభ్యత, కల్తీ విత్తనాల కట్టడి పై మంత్రివర్గం చర్చించనుంది. రాష్ట్రంలో అమలులో ఉన్న లాక్ డౌన్ వివిధ రంగాలపై లాక్ డౌన్ ప్రభావం.. లాక్ డౌన్ పొడిగింపు అంశాలను ప్రధానంగా చర్చలో రానున్నాయి.
తాజా వార్తలు
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!
- దుబాయ్లో ఎయిర్ ట్యాక్సీలకు గ్రీన్ సిగ్నల్..
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!







