వచ్చే విద్యా సంవత్సరం నుంచి డైరెక్ట్ క్లాసెస్
- May 27, 2021
సౌదీ: వచ్చే విద్యా సంవత్సరం నుంచి తరగతులు నిర్వాహణకు సంబంధించి సౌదీ ప్రభుత్వం సంసిద్ధం అవుతోంది. కోవిడ్ పరిస్థితులకు ఎదుర్కొని మళ్ళీ సాధారణ వాతావరణంలో స్కూల్, కాలేజీ, వర్సిటీలలో క్లాసుల నిర్వహణ విధానాలను ప్రకటించింది. వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి బోధనా సిబ్బందిలోని ప్రతీ ఒక్కరు తరగతులకు ఫిజికల్ గా అటెండ్ అవ్వాల్సి ఉంటుందని విద్యాశాఖ క్లారిటీ ఇచ్చింది. అయితే కోవిడ్ ముప్పు నుంచి తప్పించుకునేందుకు అందరు వ్యాక్సిన్ తీసుకోవాల్సిన ప్రాధాన్యత ఉందని సూచించింది. తవక్కల్న, తబౌద్ యాప్ ద్వారా వ్యాక్సిన్ తీసుకున్నట్లు నిర్ధారించుకున్న తర్వాతే ఆయా సిబ్బందిని విద్యా సంస్థల్లోకి అనుమతిస్తామని స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!
- దుబాయ్లో ఎయిర్ ట్యాక్సీలకు గ్రీన్ సిగ్నల్..
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!
- బసవతారకం ఆసుపత్రికి సంజయ్ దత్ రావడం సంతోషకరం: బాలకృష్ణ
- బహ్రెయిన్లో న్యాయ సేవలకు ఈ-పేమెంట్ సర్వీస్..!!







