వచ్చే విద్యా సంవత్సరం నుంచి డైరెక్ట్ క్లాసెస్
- May 27, 2021
సౌదీ: వచ్చే విద్యా సంవత్సరం నుంచి తరగతులు నిర్వాహణకు సంబంధించి సౌదీ ప్రభుత్వం సంసిద్ధం అవుతోంది. కోవిడ్ పరిస్థితులకు ఎదుర్కొని మళ్ళీ సాధారణ వాతావరణంలో స్కూల్, కాలేజీ, వర్సిటీలలో క్లాసుల నిర్వహణ విధానాలను ప్రకటించింది. వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి బోధనా సిబ్బందిలోని ప్రతీ ఒక్కరు తరగతులకు ఫిజికల్ గా అటెండ్ అవ్వాల్సి ఉంటుందని విద్యాశాఖ క్లారిటీ ఇచ్చింది. అయితే కోవిడ్ ముప్పు నుంచి తప్పించుకునేందుకు అందరు వ్యాక్సిన్ తీసుకోవాల్సిన ప్రాధాన్యత ఉందని సూచించింది. తవక్కల్న, తబౌద్ యాప్ ద్వారా వ్యాక్సిన్ తీసుకున్నట్లు నిర్ధారించుకున్న తర్వాతే ఆయా సిబ్బందిని విద్యా సంస్థల్లోకి అనుమతిస్తామని స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- నేపాల్ వరదలు, కొండచరియల బాధితులకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల సాయం
- టెహ్రాన్లో ఖతార్ ప్రధాని పర్యటన.. ఉద్రిక్తతల తగ్గింపుపై ఇరాన్తో చర్చలు
- పాఠశాలలు పునఃప్రారంభం: అజ్మాన్లో ప్రభుత్వ ఉద్యోగులకు సడలింపు
- వాట్సాప్లో అదిరిపోయే ఫీచర్లు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!







