ఫ్రంట్ లైన్ వర్కర్ల రివార్డు బిల్లుకి పార్లమెంట్ ఆమోదం
- May 27, 2021
కువైట్: కరోనా వైరస్ నేపథ్యంలో ధైర్యంగా నిలబడ్డ ఫ్రంట్ లైన్ వర్కర్లకు రివార్డు అందించేందుకు వీలుగా నేషనల్ అసెంబ్లీ ఓ బిల్లుకి ఆమోదం తెలిపింది. పార్లమెంటరీ బడ్జెట్ మరియు ఫైనల్ అకౌంట్ కమిటీ రిపోర్టు మేరకు 600 మిలియన్ కువైటీ దినార్స్ అదనంగా కేటాయించనున్నారు. ఎవరికైతే అర్హత ఉంటుందో, వారికే రివార్డు చెందేలా డ్రాఫ్ట్ చట్టంలో నియమ నిబంధనలు పొందుపరిచారు.
తాజా వార్తలు
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!
- దుబాయ్లో ఎయిర్ ట్యాక్సీలకు గ్రీన్ సిగ్నల్..
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!
- బసవతారకం ఆసుపత్రికి సంజయ్ దత్ రావడం సంతోషకరం: బాలకృష్ణ







