ఫ్రంట్ లైన్ వర్కర్ల రివార్డు బిల్లుకి పార్లమెంట్ ఆమోదం

- May 27, 2021 , by Maagulf
ఫ్రంట్ లైన్ వర్కర్ల రివార్డు బిల్లుకి పార్లమెంట్ ఆమోదం

కువైట్: కరోనా వైరస్ నేపథ్యంలో ధైర్యంగా నిలబడ్డ ఫ్రంట్ లైన్ వర్కర్లకు రివార్డు అందించేందుకు వీలుగా నేషనల్ అసెంబ్లీ ఓ బిల్లుకి ఆమోదం తెలిపింది. పార్లమెంటరీ  బడ్జెట్ మరియు ఫైనల్ అకౌంట్ కమిటీ రిపోర్టు మేరకు 600 మిలియన్ కువైటీ దినార్స్ అదనంగా కేటాయించనున్నారు. ఎవరికైతే అర్హత ఉంటుందో, వారికే రివార్డు చెందేలా డ్రాఫ్ట్ చట్టంలో నియమ నిబంధనలు పొందుపరిచారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com