'సెన్సేషన్' సంగీతం బృందం శనివారం సాయంత్రం ప్రదర్శన
- March 06, 2016
ప్రపంచ ప్రఖ్యాత 'సెన్సేషన్' సంగీతం బృందం శనివారం సాయంత్రం హైదరాబాద్ గచ్చిబౌలీ జీఎంసీ బాలయోగి స్టేడియంలో ప్రదర్శన ఇచ్చింది. 34 దేశాల్లో 100కు పైగా ప్రదర్శనలిచ్చిన ఈ బృందానికి భారత్లో ఇదే తొలి ప్రదర్శన. ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు అభిమానులు, ప్రేక్షకులతో పాటు సినీ తారలు సైతం పెద్ద ఎత్తున తరలి వచ్చారు. అక్కినేని నాగార్జున, అమల, అఖిల్, వెంకటేశ్, రానా, సుమంత్, రవితేజ, మంచు లక్ష్మి, రకుల్ ప్రీత్ సింగ్, రెజీనా తదితరులు ఈ కార్యక్రమానికి తిలకించేందుకు తరలివచ్చారు.
తాజా వార్తలు
- అన్ని రకాల డ్రోన్ల పై యూఏఈ నిషేధం..!!
- 684 మంది ఇంజనీర్లకు SR1.6 మిలియన్ల ఫైన్స్..!!
- 2 ఇండిగో విమానాలు దారి మళ్లింపు.. ప్రయాణికులు అసహనం..!!
- బహ్రెయిన్ లో ప్రవాస ఇంజనీర్ల అర్హతల పై సమీక్ష..!!
- సాయుధ దళాల ధైర్య సాహసాలను ప్రశంసించిన కౌన్సిల్..!!
- డ్రోన్ ఆపరేట్..పోలీసుల అదుపులో ఐదుగురు..!!
- కువైట్ పై ఆరు డ్రోన్లతో దాడి..కూల్చేసిన సైన్యం..!!
- ప్రాంతీయ పరిణామాల పై జీసీసీ అత్యవసర సదస్సు..!!
- విజిటర్స్ కు గైడ్ లైన్స్ జారీ చేసిన ఖతార్..!!
- యూఏఈకి సంతాపం తెలిపిన ఒమన్..!!









