ఫోన్ కాల్ స్కామ్: 2000 బహ్రెయినీ దినార్లు నష్టపోయిన మహిళ

- May 27, 2021 , by Maagulf
ఫోన్ కాల్ స్కామ్: 2000 బహ్రెయినీ దినార్లు నష్టపోయిన మహిళ

బహ్రెయిన్: ఇద్దరు ఆసియా జాతీయులైన వ్యక్తులు, ఓ మహిళను మోసం చేశారు. ఫోన్ కాల్స్ స్కామ్ ద్వారా ఆమె నుండి 2000 బహ్రెయినీ దినార్స్ దోచేశారు.  స్థానిక ఎక్స్‌ఛేంజ్ కంపెనీ అధికారుల్లా నటించి, మహిళను మోసం చేశారు. మహిళ దగ్గర్నుంచి బ్యాంకు కార్డు వివరాలు తెలుసుకుని, మోసానికి పాల్పడ్డారు. అయితే, బాధిత మహిళ తనకు జరిగిన మోసాన్ని గుర్తించి వెంటనే, యాంటీ ఎకనమిక్ క్రైమ్ డైరెక్టరేటుకి ఫిర్యాదు చేయడంతో, నిందితుల బండారం బయటపడింది. కాగా ఈ కేసుతో తనకు సంబంధం లేదని ఓ నిందితుడు వాపోతున్నాడు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com