ఫోన్ కాల్ స్కామ్: 2000 బహ్రెయినీ దినార్లు నష్టపోయిన మహిళ
- May 27, 2021
బహ్రెయిన్: ఇద్దరు ఆసియా జాతీయులైన వ్యక్తులు, ఓ మహిళను మోసం చేశారు. ఫోన్ కాల్స్ స్కామ్ ద్వారా ఆమె నుండి 2000 బహ్రెయినీ దినార్స్ దోచేశారు. స్థానిక ఎక్స్ఛేంజ్ కంపెనీ అధికారుల్లా నటించి, మహిళను మోసం చేశారు. మహిళ దగ్గర్నుంచి బ్యాంకు కార్డు వివరాలు తెలుసుకుని, మోసానికి పాల్పడ్డారు. అయితే, బాధిత మహిళ తనకు జరిగిన మోసాన్ని గుర్తించి వెంటనే, యాంటీ ఎకనమిక్ క్రైమ్ డైరెక్టరేటుకి ఫిర్యాదు చేయడంతో, నిందితుల బండారం బయటపడింది. కాగా ఈ కేసుతో తనకు సంబంధం లేదని ఓ నిందితుడు వాపోతున్నాడు.
తాజా వార్తలు
- సెప్టెంబర్ లో వరుస సెలవులు
- ఏపీ ఉద్యోగుల సంచలన నిర్ణయం
- చెస్ టూర్ టైటిల్ గెలిచిన ప్రజ్ఞానందకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు!
- సౌదీలో వాట్సాప్ హవా.. 94 శాతానికి పైగా వినియోగం..!!
- ఖతార్లో వైద్య సేవలకు భారీ ఊరట..తగ్గిన వెయిటింగ్ టైమ్..!!
- స్కూళ్లు తెరుచుకునే వేళ.. దుబాయ్ స్కూల్ బస్సుల్లో సేఫ్టీ చెక్స్..!!
- నకిలీ పత్రాలతో BD50,000కు పైగా మోసం..!!
- ధోఫార్లో వేగవంతమైన రెస్క్యూ సేవలు.. పర్యాటకుల భద్రతకు ప్రత్యేక చర్యలు..!!
- ప్రభుత్వ ఆసుపత్రిలో నకిలీ స్టాంపుల దందా.. ఇద్దరు అరెస్ట్..!!
- యూఏఈ విమానయాన రంగంలో చరిత్ర సృష్టించిన హుడా అల్ ముసల్లమీ..







