ఆదివారం ప్రారంభోత్సవానికి సిద్ధమైన జబెర్ బ్రిడ్జి వ్యాక్సినేషన్ కేంద్రం
- May 27, 2021
కువైట్: షేక్ జబెర్ బ్రిడ్జి వద్ద ఏర్పాటు చేసిన డ్రైవ్ ఇన్ వ్యాక్సినేషన్ కేంద్రం రానున్న ఆదివారం నుండి అందుబాటులోకి వస్తుంది. 30,000 చదరపు మీటర్ల ప్రాంతంలో ఈ వ్యాక్సినేషన్ కేంద్రం ఏర్పాటయ్యింది. ప్రతీరోజూ 4000 నుండి 5000 మందికి వ్యాక్సినేషన్ చేయగల సామర్ధ్యం ఈ కేంద్రానికి ఉంది. ఒక్కొక్క బూత్ ఒకేసారి 8 కార్లకు అకామిడేషన్ ఇవ్వగలదు. 3 నుండి 4 నిముషాల్లో 80 మందికి వ్యాక్సినేషన్ ఇచ్చే వీలుంది. ఇలాంటివి మొత్తం 20 బూత్స్ ఈ కేంద్రంలో ఉన్నాయి.
తాజా వార్తలు
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!
- దుబాయ్లో ఎయిర్ ట్యాక్సీలకు గ్రీన్ సిగ్నల్..
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!







