ఆదివారం ప్రారంభోత్సవానికి సిద్ధమైన జబెర్ బ్రిడ్జి వ్యాక్సినేషన్ కేంద్రం
- May 27, 2021
కువైట్: షేక్ జబెర్ బ్రిడ్జి వద్ద ఏర్పాటు చేసిన డ్రైవ్ ఇన్ వ్యాక్సినేషన్ కేంద్రం రానున్న ఆదివారం నుండి అందుబాటులోకి వస్తుంది. 30,000 చదరపు మీటర్ల ప్రాంతంలో ఈ వ్యాక్సినేషన్ కేంద్రం ఏర్పాటయ్యింది. ప్రతీరోజూ 4000 నుండి 5000 మందికి వ్యాక్సినేషన్ చేయగల సామర్ధ్యం ఈ కేంద్రానికి ఉంది. ఒక్కొక్క బూత్ ఒకేసారి 8 కార్లకు అకామిడేషన్ ఇవ్వగలదు. 3 నుండి 4 నిముషాల్లో 80 మందికి వ్యాక్సినేషన్ ఇచ్చే వీలుంది. ఇలాంటివి మొత్తం 20 బూత్స్ ఈ కేంద్రంలో ఉన్నాయి.
తాజా వార్తలు
- సెప్టెంబర్ లో వరుస సెలవులు
- ఏపీ ఉద్యోగుల సంచలన నిర్ణయం
- చెస్ టూర్ టైటిల్ గెలిచిన ప్రజ్ఞానందకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు!
- సౌదీలో వాట్సాప్ హవా.. 94 శాతానికి పైగా వినియోగం..!!
- ఖతార్లో వైద్య సేవలకు భారీ ఊరట..తగ్గిన వెయిటింగ్ టైమ్..!!
- స్కూళ్లు తెరుచుకునే వేళ.. దుబాయ్ స్కూల్ బస్సుల్లో సేఫ్టీ చెక్స్..!!
- నకిలీ పత్రాలతో BD50,000కు పైగా మోసం..!!
- ధోఫార్లో వేగవంతమైన రెస్క్యూ సేవలు.. పర్యాటకుల భద్రతకు ప్రత్యేక చర్యలు..!!
- ప్రభుత్వ ఆసుపత్రిలో నకిలీ స్టాంపుల దందా.. ఇద్దరు అరెస్ట్..!!
- యూఏఈ విమానయాన రంగంలో చరిత్ర సృష్టించిన హుడా అల్ ముసల్లమీ..







