ప్రధాని మోదీతో బెంగాల్ సీఎం భేటీ…
- May 28, 2021
కోల్ కతా: బెంగాల్ ఎన్నికల తరువాత మొదటిసారి ప్రధాని బెంగాల్ వెళ్తున్నారు.యాస్ తుఫాన్ కారణంగా ఒడిశా, పశ్చిమ బెంగాల్లో భారీ వర్షాలు కురిశాయి.ఈ భారీ వర్షాల కారణంగా ఒడిశా, పశ్చిమ బెంగాల్లోని అనేక ప్రాంతాలు జలమయం అయ్యాయి.కాగా, తుఫాన్ బాదిత ప్రాంతలను ఈరోజు ప్రధాని మోడి ఎరియల్ సర్వే నిర్వహించబోతున్నారు.ఉదయం 11 గంటలకు భువనేశ్వర్లో ప్రధాని మోదీ తుఫానుపై సమీక్ష నిర్వహించనున్నారు.అనంతరం, మధ్యాహ్నం 12:15 గంటల నుంచి 02:15 గంటల వరకు తుఫాన్ బాదిత ప్రాంతల్లో ఏరియల్ సర్వేను నిర్వహిస్తారు.ఒడిశానుంచి మోడి పశ్చిమ బెంగాల్కు వెళ్తారు.కలైకుండ ఎయిర్ఫోర్స్ ఎయిర్పోర్టు వద్ద ప్రధానికి బెంగాల్ సీఎం మమత బెనర్జీ స్వాగతం పలకనున్నారు.అనంతరం బెంగాల్ తుఫాన్పై ప్రధాని మోడి సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు.సమీక్షా సమావేశంలో సీఎం మమతా బెనర్జీ,గవర్నర్ జగ్దీప్ ధన్కర్ లు పాల్గొంటారు.
తాజా వార్తలు
- భారత్–యూఏఈ విమాన చార్జీల్లో భారీ తగ్గింపు..!!
- భారత్–కువైట్ రక్షణ బంధం మరింత బలోపేతం..!!
- సౌదీ కస్టమ్స్ భారీ డ్రగ్స్ ముఠా కుట్ర భగ్నం..!!
- ఒకే కుటుంబంలో నలుగురి ఆత్మహత్య..!!
- ఒమన్లో రోడ్డు ప్రమాదం..పలువురికి గాయాలు..!!
- తెలంగాణ ఆర్థిక వృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న రియల్ ఎస్టేట్ రంగం
- బహ్రెయిన్లో ఇరాన్ పౌరుడికి 10 ఏళ్ల జైలుశిక్ష..!!
- ఖతార్ రిటైల్ రంగంపై భారీ ఆశలు..Q4పై ఆశావహ దృక్పథం..!!
- సెప్టెంబర్ లో వరుస సెలవులు
- ఏపీ ఉద్యోగుల సంచలన నిర్ణయం







