అప్పులకు సంబంధించిన కేసుల నిమిత్తం 51.9 మిలియన్ దిర్హాముల విడుదలకు షార్జా రూలర్ ఆమోదం
- May 31, 2021యూఏఈ: షార్జా రూలర్, సుప్రీం కౌన్సిల్ మెంబర్ డాక్టర్ షేక్ సుల్తాన్ బిన్ మొహమ్మద్ అల్ కాసిమి, పౌరులకు సంబంధించిన 99 కేసుల సెటిల్మెంట్ కోసం 51,907,000 దిర్హాముల విడుదలకు ఆమోదం తెలిపారు. షర్జా డెబిట్ సెటిల్మెంట్ కమిటీకి 20వ గ్రూప్ ఆఫ్ పేమెంట్స్ నిమిత్తం ఈ నిధులు విడుదల చేయబడతాయి. పౌరులకు స్థిరమైన, గౌరవప్రదమైన జీవితాన్ని అందించేందుకు ఈ చర్యలు చేపట్టారు. షార్జా ఎమిరి కోర్టు అలాగే కమిటీ హెడ్ రషీద్ అహ్మద్ బిన్ అల్ షేక్ మాట్లాడుతూ, వివిధ కేటగిరీల కిందకి వచ్చే ప్రజల అప్పుల చెల్లించడానికి కమిటీ ఆమోదం తెలిపినట్లు చెప్పారు. తొలి చెల్లింపు ద్వారా 786,786,153 దిర్హాములను 1,573 మంది లబ్దిదారుల కోసం విడుదల చేయడం జరిగింది.
తాజా వార్తలు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!
- సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- దుబాయ్లో AI క్యాంపస్ మొదటి దశ ప్రారంభం
- కోల్డ్ కాలింగ్ కోసం రూల్స్, ఫైన్ సెట్
- అంతర్జాతీయ కాల్స్ పట్ల జాగ్రత్త..అథారిటీ హెచ్చరిక
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్