అప్పులకు సంబంధించిన కేసుల నిమిత్తం 51.9 మిలియన్ దిర్హాముల విడుదలకు షార్జా రూలర్ ఆమోదం
- May 31, 2021
యూఏఈ: షార్జా రూలర్, సుప్రీం కౌన్సిల్ మెంబర్ డాక్టర్ షేక్ సుల్తాన్ బిన్ మొహమ్మద్ అల్ కాసిమి, పౌరులకు సంబంధించిన 99 కేసుల సెటిల్మెంట్ కోసం 51,907,000 దిర్హాముల విడుదలకు ఆమోదం తెలిపారు. షర్జా డెబిట్ సెటిల్మెంట్ కమిటీకి 20వ గ్రూప్ ఆఫ్ పేమెంట్స్ నిమిత్తం ఈ నిధులు విడుదల చేయబడతాయి. పౌరులకు స్థిరమైన, గౌరవప్రదమైన జీవితాన్ని అందించేందుకు ఈ చర్యలు చేపట్టారు. షార్జా ఎమిరి కోర్టు అలాగే కమిటీ హెడ్ రషీద్ అహ్మద్ బిన్ అల్ షేక్ మాట్లాడుతూ, వివిధ కేటగిరీల కిందకి వచ్చే ప్రజల అప్పుల చెల్లించడానికి కమిటీ ఆమోదం తెలిపినట్లు చెప్పారు. తొలి చెల్లింపు ద్వారా 786,786,153 దిర్హాములను 1,573 మంది లబ్దిదారుల కోసం విడుదల చేయడం జరిగింది.
తాజా వార్తలు
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!
- దుబాయ్లో ఎయిర్ ట్యాక్సీలకు గ్రీన్ సిగ్నల్..
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!







