అప్పులకు సంబంధించిన కేసుల నిమిత్తం 51.9 మిలియన్ దిర్హాముల విడుదలకు షార్జా రూలర్ ఆమోదం
- May 31, 2021
యూఏఈ: షార్జా రూలర్, సుప్రీం కౌన్సిల్ మెంబర్ డాక్టర్ షేక్ సుల్తాన్ బిన్ మొహమ్మద్ అల్ కాసిమి, పౌరులకు సంబంధించిన 99 కేసుల సెటిల్మెంట్ కోసం 51,907,000 దిర్హాముల విడుదలకు ఆమోదం తెలిపారు. షర్జా డెబిట్ సెటిల్మెంట్ కమిటీకి 20వ గ్రూప్ ఆఫ్ పేమెంట్స్ నిమిత్తం ఈ నిధులు విడుదల చేయబడతాయి. పౌరులకు స్థిరమైన, గౌరవప్రదమైన జీవితాన్ని అందించేందుకు ఈ చర్యలు చేపట్టారు. షార్జా ఎమిరి కోర్టు అలాగే కమిటీ హెడ్ రషీద్ అహ్మద్ బిన్ అల్ షేక్ మాట్లాడుతూ, వివిధ కేటగిరీల కిందకి వచ్చే ప్రజల అప్పుల చెల్లించడానికి కమిటీ ఆమోదం తెలిపినట్లు చెప్పారు. తొలి చెల్లింపు ద్వారా 786,786,153 దిర్హాములను 1,573 మంది లబ్దిదారుల కోసం విడుదల చేయడం జరిగింది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..







