చిన్నారులపై నిర్లక్ష్యం వహిస్తే జైలు శిక్ష, 5,000 దిర్హాముల జరీమానా

- May 31, 2021 , by Maagulf
చిన్నారులపై నిర్లక్ష్యం వహిస్తే జైలు శిక్ష, 5,000 దిర్హాముల జరీమానా

యూఏఈ: పిల్లలపై నిర్లక్ష్యం ఏ రూపంలో వున్నాసరే, అది చట్ట రీత్యా నేరమని యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన్ స్పష్టం చేసింది. ఆర్టికల్స్ 35 మరియు 60 - ఫెడరల్ చట్టం నెంబర్ 3 ఆఫ్ 2016 ప్రకారం పిల్లల హక్కులు ఖచ్చితంగా పరిరక్షింపబడాల్సి వుంటుంది. దీన్ని వదీమా చట్టం అని పిలుస్తున్నారు. పిల్లల్ని లెక్క చేయకపోవడం, వారికి నివాసం కల్పించలేకపోవడం, సరిగ్గా పట్టించుకోకపోవడం విద్యా సంస్థల్లో చేర్చకపోవడం.. ఇలాంటివన్నీ నేరపూరిత చర్యలుగానే పరిగణింపబడతాయి. ఇలాంటి నేరాలకుగాను జైలు శిక్ష అలాగే 5,000 దిర్హాముల జరీమానా విధించబడుతుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com