చిన్నారులపై నిర్లక్ష్యం వహిస్తే జైలు శిక్ష, 5,000 దిర్హాముల జరీమానా
- May 31, 2021
యూఏఈ: పిల్లలపై నిర్లక్ష్యం ఏ రూపంలో వున్నాసరే, అది చట్ట రీత్యా నేరమని యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన్ స్పష్టం చేసింది. ఆర్టికల్స్ 35 మరియు 60 - ఫెడరల్ చట్టం నెంబర్ 3 ఆఫ్ 2016 ప్రకారం పిల్లల హక్కులు ఖచ్చితంగా పరిరక్షింపబడాల్సి వుంటుంది. దీన్ని వదీమా చట్టం అని పిలుస్తున్నారు. పిల్లల్ని లెక్క చేయకపోవడం, వారికి నివాసం కల్పించలేకపోవడం, సరిగ్గా పట్టించుకోకపోవడం విద్యా సంస్థల్లో చేర్చకపోవడం.. ఇలాంటివన్నీ నేరపూరిత చర్యలుగానే పరిగణింపబడతాయి. ఇలాంటి నేరాలకుగాను జైలు శిక్ష అలాగే 5,000 దిర్హాముల జరీమానా విధించబడుతుంది.
తాజా వార్తలు
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!
- దుబాయ్లో ఎయిర్ ట్యాక్సీలకు గ్రీన్ సిగ్నల్..
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!







