కార్మికుల హక్కుల ఉల్లంఘన: 5 రిపోర్టుల నమోదు
- May 31, 2021
మస్కట్: మే నెలలో జనరల్ ఫెడరేషన్ ఆఫ్ ఒమన్ వర్కర్స్ (జి.ఎఫ్.ఓ.డబ్ల్యు) మొత్తం 5 రిపోర్టులను రిజిస్టర్ చేసింది కార్మికుల హక్కుల ఉల్లంఘనకు సంబంధించి. ఫఎడరేషన్ వెల్లడించిన వివరాల ప్రకారం, వేతనాల తగ్గింపు, అన్ పెయిడ్ లీవ్ మీద ఉద్యోగుల్ని బలవంతంగా పంపించడం, క్వారంటైన్ పీరియడ్ సందర్భంగా సెలవుల్ని తగ్గించడం తొలగింపు నోటిఫికేషన్లు వంటి ఉల్లంఘనలు వీటిల్లో వున్నాయి. 10 సెటిల్మెంట్లు, కలెక్టివ్ వర్క్ అగ్రిమెంట్లు కూడా చోటు చేసుకున్నాయి.
తాజా వార్తలు
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!
- దుబాయ్లో ఎయిర్ ట్యాక్సీలకు గ్రీన్ సిగ్నల్..
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!







