కువైటైజేషన్: 169 మంది వలసదారుల్ని తొలగించిన మినిస్ట్రీ ఆఫ్ హెల్త్
- June 02, 2021
కువైట్: మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ మొత్తం 169 మంది వలస ఉద్యోగుల్ని కువైటైజేషన్ ప్రక్రియలో భాగంగా తొలగించడం జరిగింది. 9 విభాగాలకు చెందిన (ఇంజనీరింగ్, సోషల్, ఎడ్యుకేషనల్ మరియు క్రీడా విభాగాల్లో, ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ అండ్ టెక్నాలజీ, మెరైన్ జాబ్స్, మీడియా, లిటరేచర్, ఆర్ట్స్, పబ్లిక్ రిలేషన్స్, ఫైనాన్షియల్, లా, స్టాటిస్టిక్స్ మరియు అడ్మినిస్ట్రేటివ్ సపోర్ట్) ఉద్యోగుల్ని తొలగించడం జరిగింది. ఆగస్టు 30తో వీరి సర్వీసులకు ముగింపు పడనుంది.
తాజా వార్తలు
- యూఏఈలో ఏకైక సహజ జలపాతం.. ప్రజలకు అందుబాటులోకి వాడీ వురయ్యా..!!
- ఎల్నినో ప్రభావంపై సౌదీలో హెచ్చరికలు జారీ..!!
- వైద్య సిబ్బందికి కొత్త డ్రెస్ కోడ్ అమలు..!!
- ఇజ్రాయెల్ అధ్యక్షుడితో బహ్రెయిన్ రాజు హమద్ చర్చలు..!!
- కొత్త అంటువ్యాధి.. ప్రజలకు ఒమన్ సీడీఏఏ కీలక సూచనలు..!!
- మెట్రాష్లో కొత్త సర్వీస్.. ఫీజు చెల్లిస్తే ఈ-మెయిల్కే వీసా కాపీ..!!
- ఎమిరేట్స్ స్కైవార్డ్స్ సభ్యులకు యూరప్లో 12 వేలకు పైగా రైలు గమ్యస్థానాలకు మైల్స్తో ప్రయాణం
- యూఏఈలో ఆరు నెలల్లో 42 గృహ కార్మికుల నియామక సంస్థలకు జరిమానాలు
- పీఎం ఇంటర్న్షిప్ పథకంలో ఏపీకి మరిన్ని అవకాశాలు కోరిన ఎంపీ బాలశౌరి
- హైవే ప్రయాణికులకు కేంద్రం భారీ శుభవార్త







