కరోనా నుంచి కోలుకున్న దాదాపు 3,000 మంది
- June 03, 2021
బహ్రెయిన్: జూన్ 2న మొత్తం 15,444 కోవిడ్ టెస్టులు నిర్వహించగా, అందులో 1,936 మందికి పాజిటివ్ అని తేలింది. వీరిలో 868 మంది వలస కార్మికులు. 1,064 మందిని కాంటాక్టులుగా గుర్తించారు. 4 ట్రావెల్ సంబంధిత కేసులు. 3,005 మంది కోలుకున్నారు. 22 మంది ప్రాణాలు కోల్పయారు. ప్రస్తుతం 33 కేసులు క్రిటికల్ పరిస్థితుల్లో వున్నట్లు అధికారులు తెలిపారు. 388 మందికి చికిత్స అందుతోంది. 26,532 మంది పరిస్థితి స్టేబుల్ గా వుంది. మొత్తం 26,863 యాక్టివ్ కేసులున్నాయి.
తాజా వార్తలు
- భారత చిన్నారుల విద్య కోసం జీవితాన్ని అంకితం చేసిన శాండ్రా
- శ్రీవారి భక్తులకు అలర్ట్..ఆగస్టు 1 నుండి పుష్కరిణి మూసివేత!
- విద్యాసంస్థల్లో డ్రగ్స్ నిర్మూలనకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- గోవాలో జూలై 25–27 వరకు ‘యూత్ ఐకానిక్ ఎంటర్ప్రెన్యూర్స్ సమ్మిట్–2026’
- ఎన్ఆర్ఐ సర్టిఫికెట్ల కోసం అత్యవసర సేవలు.. దుబాయ్లోని భారత కాన్సులేట్ కీలక ప్రకటన..!!
- ఖతార్లో మరో మూడు సంవత్సరాల పాటు ONE ఛాంపియన్షిప్ పోటీలు..!!
- షైఖ్ ఇసా బిన్ సల్మాన్ బ్రిడ్జిపై రాకపోకలపై ఆంక్షలు..!!
- సముద్ర భద్రత, నౌకాయాన స్వేచ్ఛకు ఒమాన్ మద్దతు..!!
- సౌదీలో కొత్త జనరల్ ఎడ్యుకేషన్ చట్టానికి ఆమోదం..!!
- సౌదీలో సాటా నైట్ క్రికెట్ టోర్నమెంట్ ఘన విజయం..







