రెస్టారెంట్లలో డైనింగ్ గైడ్ లైన్స్ ను సవరించిన అబుధాబి
- June 05, 2021
అబుధాబి: కోవిడ్ తీవ్రత తగ్గుముఖం పట్టడంతో రెస్టారెంట్లు, కేఫ్ లకు సంబంధించి కొత్త మార్గనిర్దేశకాలను జారీ చేసింది అబుధాబి.ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులు రెస్టారెంట్, కేఫ్ లకు వెళ్లినప్పుడు ఒక టేబుల్ పై పరిమిత సంఖ్యను పాటించాల్సిన అవసరం లేదు. ఇక నుంచి సేమ్ ఫ్యామిలీకి చెందిన వాళ్లైతే ఒక టేబుల్ పై ఎంతమందికైనా డైనింగ్ సర్వీస్ అందించవచ్చు. ఈ మేరకు అబుధాబి అత్యవసర, విపత్తుల నిర్వహణ కమిటీ ప్రకటన విడుదల చేసింది. మహమ్మారి వైరస్ నేపథ్యంలో గత నాలుగు నెలలుగా రెస్టారెంట్లు, కేఫ్ లలో టేబుల్ పరిమితి ఆంక్షలను విధించిన విషయం తెలిసిందే. అయితే..రెస్టారెంట్లు, కేఫ్ లలో పూర్తి స్థాయి సామర్ధ్యం అనుమతి ఆంక్షలు మాత్రం యథావిధిగా కొనసాగుతాయి.
--ప్రదీప్(మాగల్ఫ్ ప్రతినిధి,యూఏఈ)
తాజా వార్తలు
- బహ్రెయిన్, కువైట్, ఖతార్, జోర్డాన్, ఒమాన్పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన యూఏఈ
- మైసూరులో అధికారిక లాంఛనాలతో జానకమ్మ అంత్యక్రియలు పూర్తి
- ముంబై ఆసుపత్రిలో పవన్ కల్యాణ్ను పరామర్శించిన సీఎం చంద్రబాబు
- ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులను తిప్పికొట్టిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- ఈజిప్ట్లో యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్..
- తిరుమల అక్టోబర్ దర్శన టికెట్లు బుకింగ్ తేదీలు ఇవే
- బ్రిటన్లో బహ్రెయిన్ ఈడీబీ టూర్ సక్సెస్..!!
- ఖతార్లో చిన్నారి సహా ముగ్గురికి గాయాలు..!!
- పది మంది భారతీయ సిబ్బంది సేఫ్..రక్షించిన ఒమన్..!!
- సౌదీలో 15,430 మంది అక్రమ వలసదారులు అరెస్ట్..!!







