రెస్టారెంట్లలో డైనింగ్ గైడ్ లైన్స్ ను సవరించిన అబుధాబి
- June 05, 2021
అబుధాబి: కోవిడ్ తీవ్రత తగ్గుముఖం పట్టడంతో రెస్టారెంట్లు, కేఫ్ లకు సంబంధించి కొత్త మార్గనిర్దేశకాలను జారీ చేసింది అబుధాబి.ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులు రెస్టారెంట్, కేఫ్ లకు వెళ్లినప్పుడు ఒక టేబుల్ పై పరిమిత సంఖ్యను పాటించాల్సిన అవసరం లేదు. ఇక నుంచి సేమ్ ఫ్యామిలీకి చెందిన వాళ్లైతే ఒక టేబుల్ పై ఎంతమందికైనా డైనింగ్ సర్వీస్ అందించవచ్చు. ఈ మేరకు అబుధాబి అత్యవసర, విపత్తుల నిర్వహణ కమిటీ ప్రకటన విడుదల చేసింది. మహమ్మారి వైరస్ నేపథ్యంలో గత నాలుగు నెలలుగా రెస్టారెంట్లు, కేఫ్ లలో టేబుల్ పరిమితి ఆంక్షలను విధించిన విషయం తెలిసిందే. అయితే..రెస్టారెంట్లు, కేఫ్ లలో పూర్తి స్థాయి సామర్ధ్యం అనుమతి ఆంక్షలు మాత్రం యథావిధిగా కొనసాగుతాయి.
--ప్రదీప్(మాగల్ఫ్ ప్రతినిధి,యూఏఈ)
తాజా వార్తలు
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు …
- షార్జా రాజ కుటుంబంలో విషాదం
- ఇబ్రిలో ట్రక్కులో ఆకస్మికంగా మంటలు..!!
- ఐఫోన్ కొంటున్నారా? నకిలీ ఇన్స్టాగ్రామ్ స్టోర్లపై వార్నింగ్..!!
- ఖతార్ చాంబర్, భారత వ్యాపార ప్రతినిధి బృందం చర్చలు..!!
- సౌదీలో పెరిగిన నిర్మాణ వ్యయ సూచికలు..!!
- అడ్వాన్స్డ్ AI టెక్నాలజీలతో స్మార్ట్ సెక్యూరిటీ పెట్రోల్స్..!!
- బంగ్లాదేశీయులపై యూఏఈ వీసా నిషేధం? నిజమెంత?
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..