బెదిరింపులకు పాల్పడిన వ్యక్తికి 500,000 దిర్హాముల జరీమానా, ఏడాది జైలు శిక్ష
- June 05, 2021
యూఏఈ: ఓ వ్యక్తిని బెదిరించిన కేసులో నిందితుడికి 500,000 దిర్హాముల జరీమానా, ఏడాది జైలు శిక్ష విధించింది న్యాయస్థానం. ఆడియో సందేశాల ద్వారా నిందితుడు, బాధిత వ్యక్తి మీద బెదిరింపులకు పాల్పడినట్లు కేసు విచారణలో తేలింది. పబ్లిక్ ప్రాసిక్యూషన్ ప్రాథమికంగా నిందితుడికి నాలుగేళ్ళ జైలు శిక్ష విధించింది, జరీమానాతోపాటు. కాగా, అబుదాబీ కోర్టు ఆఫ్ అప్పీల్, నిందితుడికి విధించిన శిక్షను తగ్గించింది.
తాజా వార్తలు
- తెలంగాణ ప్రభుత్వం మైనారిటీ మహిళలకు ఆర్థిక సాయం
- ఫల, పుష్ప ప్రదర్శన, మీడియా సెంటర్ ప్రారంభించిన టీటీడీ చైర్మన్
- ఖలిస్థానీ ఉగ్రవాది నుంచి మోదీకి బెదిరింపులు
- మక్కా గ్రాండ్ మసీదులో గ్రాండ్ ముఫ్తీ అంత్యక్రియ ప్రార్థనలు..!!
- న్యూయార్క్ వేదికగా పలు దేశాలతో ఒమన్ కీలక ఒప్పందాలు..!!
- UAE గోల్డెన్ వీసాకు H-1B వీసా బూస్ట్..!!
- కువైట్ లో ఇల్లీగల్ రెసిడెన్సీ అడ్రస్ మార్పు.. నెట్వర్క్ బస్ట్..!!
- బహ్రెయిన్ లో పలు దేశాలకు చెందిన 19 మంది అరెస్టు..!!
- ఖతార్ T100 కిక్ ఆఫ్ రన్ షెడ్యూల్ రిలీజ్..!!
- హెచ్-1బీ వీసా పెంపుతో తలలు పట్టుకుంటున్న టెక్ కంపెనీలు