పునఃప్రారంభానికి సిద్ధమవుతున్న ఒమన్ కన్వెన్షన్ మరియు ఎగ్జిబిషన్ సెంటర్
- June 05, 2021
మస్కట్: ఏడాదికి పైగా మూసివేయబడిన ఒమన్ కన్వెన్షన్ మరియు ఎగ్జిబిషన్ సెంటర్, త్వరలో పునఃప్రారంభానికి సన్నద్ధమవుతోంది. స్థానిక, ప్రాంతీయ అలాగే అంతర్జాతీయ ఈవెంట్ నిర్వాహకులకు ఇది ఎంతో ఆనందాన్నిచ్చే విషయం. ఒమన్ కన్వెన్షన్ మరియు ఎగ్జిబిషన్ సెంటర్ సీఈఓ ఇంజనీర్ సయీద్ అల్ షాన్ఫారి మాట్లాడుతూ, పునఃప్రారంభిస్తున్నందుకు ఆనందంగా వుందని అన్నారు. స్థానిక, ప్రాంతీయ మరియు అంతర్జాతీయ ఈవెంట్ ఆర్గనైజర్లతో ఈ ఎగ్జిబిషన్ నిర్వహించనుండడం చాలా ప్రత్యేకమని ఆయన అభిప్రాయపడ్డారు. అతిథులు, సందర్శకుల ఆరోగ్య భద్రత నేపథ్యంలో అన్ని జాగ్రత్తలూ తీసుకుంటామని ఆయన వివరించారు. శరీర ఉష్ణోగ్రతను కొలవడం, సోసల్ డిస్టెన్సింగ్ వుండేలా చూడటం వంటి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- యూఏఈలో భారతీయుల పాస్పోర్టు రెన్యువల్కు కొత్త విధానం..!!
- ప్రపంచంలోనే రెండో అత్యంత సురక్షిత దేశంగా ఒమన్..!!
- ‘మోస్ట్ పవర్ఫుల్ విమెన్-2026’ జాబితాలో తెలుగు మహిళలు!
- సౌదీలో బహ్రెయిన్ మహిళ, చిన్నారి మృతి..!!
- యూఏఈ క్షిపణులు, డ్రోన్ల ముప్పును సమర్థంగా ఎదుర్కొంది
- అలులాలో ఏటా 1.30 లక్షల టన్నుల ఖర్జూరాల ఉత్పత్తి..!!
- కువైట్లో జూలై 16 నుంచి పెరగనున్న ఎండల తీవ్రత..!!
- యూఏఈ లాటరీ.. Dh50,000 చొప్పున బహుమతి గెలిచిన ముగ్గురు విజేతలు..!!
- దోహా ఇండస్ట్రియల్ ఏరియాలో గోదాంలో అగ్నిప్రమాదం..!!
- తెలంగాణకే 3 బులెట్ ట్రైన్స్: కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్







