వ్యాక్సినేషన్ పూర్తైన ప్రీ స్కూల్స్ కు గ్రీన్ సిగ్నల్
- June 06, 2021కువైట్ సిటీ: కోవిడ్ దెబ్బకు గందరగోళంగా మారిన విద్యా వ్యవస్థ మళ్లీ గాడిలో పడుతోంది. వ్యాక్సినేషన్ తర్వాత మళ్లీ డైరెక్ట్ క్లాసెస్ నిర్వహించేందుకు కువైట్ విద్యా సంస్థలకు అనుమతి ఇస్తున్న విషయం తెలిసిందే. అయితే..జూన్ మాసం నుంచి ప్రీ స్కూల్స్ కు కూడా తరగతుల నిర్వహణకు ఆరోగ్య శాఖలోని కోవిడ్ 19 ఎమర్జెన్సీ కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే...ప్రీ స్కూల్స్ సిబ్బంది మొత్తం వ్యాక్సిన్ తీసుకున్న పక్షంలోనే తరగతులు ప్రారంభించాలని స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- చెస్ రారాజుకు నగదు పురస్కారం…
- తెలంగాణ పదో తరగతి ఫలితాల విడుదలకు ఎన్నికల సంఘం అనుమతి
- ఆరో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల
- ఏపీలో ఎన్నికల పై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
- యూఏఈలో వడగళ్ల వాన..నివాసితుల ఆందోళన..!
- దుబాయ్ ఎయిర్పోర్ట్ కార్యకలాపాలు అల్ మక్తూమ్కు బదిలీ..!
- అబుధాబిలో పెరియర్ వాటర్ సురక్షితమా?
- సౌదీ ప్రతినిధి బృందంతో సుప్రీంకోర్టు ఛైర్మన్ సమావేశం
- సౌదీ సివిల్ సర్వెంట్స్ కు కొత్త డ్రెస్ కోడ్..!
- నర్సింగ్ సిబ్బందికి స్పెషల్ అలవెన్స్