శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా డ్రగ్స్ స్వాధీనం
- June 06, 2021హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా మత్తు పదార్ధాలు పట్టుకున్నారు.దోహా నుండి హైదరాబాద్ వచ్చిన ఓ లేడి ప్యాసింజర్ వద్ద 53 కోట్ల విలువ చేసే హెరాయిన్ గుర్తించారు డీఆర్ఐ అధికారులు.ఈస్ట్ ఆఫ్రికా జాంబియా నుండి భారీ మొత్తంలో మత్తు పదార్ధాలు హైదరాబాద్ కు ఎక్స్పోర్ట్ అవుతున్నాయనే పక్కా సమాచారంతో శంషాబాద్ లో మాటు వేశారు డీఆర్ఐ అధికారులు.దోహా నుండి వచ్చిన ఆఫ్రికా దేశస్థురాలి పై అనుమానం వచ్చి శంషాబాద్ విమానాశ్రయంలో అడ్డగించిన అధికారుల బృందం…తమదైన విచారణ చేయగా బయటపడింది డ్రగ్స్ సరఫరా గుట్టు. ప్రయాణీకురాలు మాకుంభ కరోల్ ను అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తున్నారు డీఆర్ఐ అధికారులు.
తాజా వార్తలు
- 2025 Film Awards : అధికారిక తేదీని వెల్లడించిన BAFTA
- బుల్లెట్ ప్రూఫ్ కారులో కనిపించిన సల్మాన్ ఖాన్
- హైదరాబాద్లో జోరు వాన..
- హిందూపురంలో నందమూరి బాలకృష్ణ నామినేషన్
- యూఏఈ వర్షాల్లో ముగ్గురు మృతి..!
- వరదల కారణంగా టైఫాయిడ్, డెంగ్యూ కేసుల పెరుగుదల..!
- రుణాల చెల్లింపునకు సహెల్ యాప్లో కొత్త ఫీచర్
- దెబ్బతిన్న ఇళ్లకు ఉచితంగా మరమ్మతులు… ఎమ్మార్
- మహిళను వేధించినందుకు ప్రవాసికి 5 సంవత్సరాల జైలు
- ఖతార్లో భారతీయ బైకర్కు సత్కారం